Home » Last Date
మెరిట్-ఆధారితంగా స్కాలర్షిప్ కు ఎంపిక జరుగుతుంది. తుది ఎంపిక కోసం అకడమిక్ మెరిట్ను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు ఇంజనీరింగ్ లేదా MBBS ప్రోగ్రామ్ను అభ్యసిస్తున్నట్లయితే, 12వ తరగతి పరీక్షలో అభ్యర్థి ఉత్తీర్ణత అధారంగా ఎంపిక చేస్తారు.
ఏపీ ప్రభుత్వం డ్రైవర్ల కోసం తీసుకొచ్చిన పథకం వాహనమిత్ర. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తోంది.
AP Panchayat first Phase : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం 2021, జనవరి 31వ తేదీ ఆదివారంతో ముగిసింది. 3 వేల 249 పంచాయతీలు, 32, 504 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి రోజు 1,317 సర్పంచ్ అభ్యర్థులు, 2 వేల 200 వార్డు మె�
Ghmc Election, End of nominations : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల పర్వం ముగిసింది. బల్దియాలో 150 స్థానాలకు గానూ.. ఇప్పటి వరకు 1 వేయి 663 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇప్పటి వరకు 2 వేల 226 నామినేషన్లు దాఖలయ్యాయ
ghmc Election Nomination : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. నగరంలోని అన్ని డివిజన్లలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తుండటంతో.. ఆశావహులు నామినేషన్లు దాఖలు చేసి.. ప్రచారంలోకి �
LRS application extension : తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు హైదరాబాద్లో 2 లక్షల 58వేల మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా 19.33 లక్ష
నీట్-2020 ఎగ్జామ్ దరఖాస్తు గడువు తేదీ పొడిగించబడింది. జనవరి 6వ తేదీ రాత్రి 11:50 నిమిషాల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని హెచ్ఆర్డీ శాఖ తెలిపింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం నీట్-2020 పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ డిసెం�
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గ్రూప్ A, గ్రూప్ C ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మెుత్తం 357 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు నవంబర్ 15,2019 న ప్రారంభమైంది. తాజాగా CBSE దరఖాస్తు గడువు పెంచింది. ఇప్ప
పాన్ కార్డుకు ఆధార్ను లింక్ చేయడానికి 2019, డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇప్పటికే అనేకసార్లు డెడ్లైన్ విధించింది.
ఆధార్ తో లింక్ చేసుకోని పాన్ కార్డు యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. పాన్-ఆధార్ లింక్ గడువుని కేంద్రం పొడిగించింది. మరో 3 నెలలు