Last Surviving

    93 ఏళ్ల వయస్సు..ఏడో నిజాం కుమార్తె బషీరున్నీసా బేగం ఇకలేరు…

    July 29, 2020 / 12:41 PM IST

    ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమార్తె సాహెబ్ జాదీ బషీరున్నీబేగం (93) కన్నుమూశారు. పురానీహవేలీ నిజాం మ్యూజియం ఆవరణలో ఉన్న ఉస్మాన్ కాటేజ్ భవన్ లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు వెల్లడించారు. పురానీ హవేలీకి సమీపంలో ఉన్న మసీదుకు

10TV Telugu News