-
Home » Latest Ap News
Latest Ap News
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతులు వీరే.. సాఫ్ట్వేర్ దంపతులు కూడా..
April 30, 2025 / 10:51 AM IST
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఘటనపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..?
April 30, 2025 / 09:22 AM IST
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు.
సింహాచలం అప్పన్న సన్నిథిలో అపశ్రుతి.. ఏడుగురు మృతి, పలువురికి గాయాలు
April 30, 2025 / 06:39 AM IST
సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులపై గోడ కూలడంతో ..