Trending
-
Home » Latest Ap News
Latest Ap News
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతులు వీరే.. సాఫ్ట్వేర్ దంపతులు కూడా..
April 30, 2025 / 10:51 AM ISTసింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఘటనపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..?
April 30, 2025 / 09:22 AM ISTసింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు.
సింహాచలం అప్పన్న సన్నిథిలో అపశ్రుతి.. ఏడుగురు మృతి, పలువురికి గాయాలు
April 30, 2025 / 06:39 AM ISTసింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులపై గోడ కూలడంతో ..