Home » Latest News AP
సీఎం జగన్ అభద్రతాభావంతో ఉన్నారని.. టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఇసుక దీక్ష ఉద్యమంతో జగన్ కుర్చీ కదులుతోందని విమర్శించారు. 2019, నవంబర్ 16వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలప