Home » latest news
తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు
సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై ఖండించారు. పార్టీ ఆలోచన చాలా బలహీనంగా మారిందని, డీఎంకే అహంకారమే దాని పతనానికి ప్రధాన కారణం అవుతందని అన్నారు
అటు ఇటు చూసి ఒక్కసారిగా అగ్గిపుల్లతో నిప్పంటించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు 13 మృతదేహాలను కనుగొన్నప్పటికీ, వారి వివరాలను ఇంకా గుర్తించలేదు. వారు స్థానికులు కాదని తేలిందని ఒక అధికారి తెలిపారు. తెంగ్నౌపాల్ జిల్లా మయన్మార్తో సరిహద్దును పంచుకుంటుంది.
119 నియోజకవర్గాలకు సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ బుధవారం ప్రకటించారు
ఈ కేసును వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసింది. ఈ సందర్భంలో కోర్టు మరో ఆసక్తికర వ్యాఖ్య చేసింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని సమాజం తెలుసుకోవాలని, అయితే తాము దేశవ్యాప్తంగా ఈ చర్య తీసుకోలేమని, ప్రతిరోజూ దరఖాస్తులు వస్తూనే ఉంటాయని ధర�
మా శిక్షణ ప్రకారం, మేము చిక్కుకున్న వెంటనే నీటి పైపును తెరిచాము. నీరు పడటం ప్రారంభించగానే బయట ఉన్న వ్యక్తులు మేము లోపల చిక్కుకున్నామని అర్థం చేసుకుని మాకు ఆక్సిజన్ పంపడం ప్రారంభించారు
దీనితో పాటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపుకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు పథకాన్ని పొడగించారు
17 రోజుల అనంతరం కార్మికులు బయటికి వచ్చారు. సొరంగంలో ఇరుక్కున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటికి వచ్చారు.
ఈ ఆపరేషన్ కోసం మూడు బృందాల్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎన్డీఆర్ఎఫ్ చాలా ముఖ్యమైన పాత్ర వహించనుందని హస్నైన్ వెల్లడించారు. వారు లోపలికి వెళ్లి ఇతర ఏర్పాటు చేస్తారు