Home » launches
కరోనా నిర్ధరణ కోసం ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేసే మొబైల్ ప్రయోగశాలలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సోమవారం ప్రారంభించారు. ఢిల్లీలోని ఐసీఎంఆర్ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ మొబైల్ ప్రయోగశాలల్ని ప్రారంభించారు. ఈ ల్యాబ్ల ద్వారా కేవలం రూ.499కే అత
cm jagan announces police recruitment notification : పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇందుకు డిసెంబర్ లో నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్ జారీ చేస్తామని, నాలుగు దశల్లో 6500 పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడి�
Paytm Launches Mini App Store : గూగుల్ తో తెగదెంపులు చేసుకొనేందుకు Paytm రెడీ అవుతోంది. ఇటీవలే గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తొలగించిన కొద్ది రోజులకు సొంతంగా ప్లాన్స్ రచిస్తోంది. అందులో భాగంగా..ఓ యాప్ (App) ను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తక్కువ ఖర
Narendra Modi-Namami Gange Mission: నమామి గంగే మిషన్ కింద ఉత్తరాఖండ్ లో రూ. 521కోట్లతో చేపట్టిన ఆరు అభివృద్ధి ప్రాజక్టులను ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించారు. హరిద్వార్లోని జగ్జీత్పుర్లో ఇటీవలే 68 ఎమ్ఎల్డీ ఎస్టీపీ(సివేజ్ ట్రీట్మెం�
ఈశాన్య రాష్ట్రాలు లేకపోతే భారత్, భారతీయ సంస్కృతి అసంపూర్ణమని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని భారతీయ సంస్కృతికే మణిహారంగా అభివర్ణించారు. ఆదివారం డెస్టినేషన్ నార్త్ ఈస్ట్-2020 కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన�
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు..పలు కేసుల్లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గురువు నిత్యానంద మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. తన దేశంగా ప్రకటించుకున్న ఈ స్వామి ‘రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాస’ను ప్రారంభించారు. 2020, ఆగస్టు 22వ తేదీ వినాయక చవితి రోజున ప్�
ఆన్ లైన్ లో ప్రముఖ స్థానం సంపాదించిన Amazon కంపెనీ బంపర్ ఆఫర్ తో ముందుకు వచ్చింది. బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్న వారికి అదిరిపోయే ఫీచర్ ప్రకటించింది. కేవలం రూ. 5కే డిజిటల్ రూపంలో గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ ఆఫర్…పేట�
నిరుద్యోగుల కోసం Google వినూత్నంగా ఆలోచించింది. సరికొత్త మొబైల్ యాప్ ను లాంచ్ చేసింది. దీనికి Kormo Jobs App పేరు పెట్టింది. ఈ ఆండ్రాయడ్ యాప్ ద్వారా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉందని వెల్లడించింది. ఇండోనేషియా, బంగ్లాదేశ్ లో దేశాల్లో గూగుల�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రాకాసికి విరుగుడు ఇదే అంటూ..సోషల్ మీడియాలో తెగ వార్తలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న గో మూత్రం తాగితే రాదు..ఆవు పేడ శరీరానికి రాసుకుంటే వైరస్ దరిచేరదనే వార్తలు గుప్పుమన్నాయి. ఇలాంటి ఎన్నో వార�
మూలపడిపోయిన పాత బస్సులను కొత్త పద్ధతిలో ఉపయోగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పాత ఆర్టీసి బస్సలు కొత్త అవతారం ఎత్తాయి. సిటీల్లో సంచార బయో టాయిలెట్లుగా మారిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులను ప్రారంభించగా..రాష�