Home » launches
పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని…అందులో భాగంగా APSRTCలో వేయి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం గుంటూరు జల్లాలో జరిగిన 70వ వన మహోత్సవంలో ఆ�
నగర పోలీసులు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. కొత్త టెక్నాలజీని వినియోగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూస్తున్నారు. హింసకు, దారుణాలకు తెగబడుతున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు నగర పోలీసులు సరికొత్త పర్యవేక్షణ వ్యవస్థను �
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు నాలుగు రోజుల ముందు ఆదివారం(ఏప్రిల్-7,2019) కాంగ్రెస్ అధికారికంగా తమ ఎన్నికల నినాదాన్ని విడుదల చేసింది.అబ్ హోగా న్యాయ్ (ఇప్పుడు న్యాయం జరుగుతుంది)అంటూ తమ కనీస ఆదాయ పథకం న్యాయ్ ను హైలైట్ చేస్తూ ఈ నినాదాన్ని తె�
ఇండియన్ కరెన్సీలో తక్కువలో తక్కువగా 9వేల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. హైఎండ్ ధర
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం(మార్చి 10) పల్స్ పోలియో కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఏపీ వ్యాప్తంగా ఆదివారం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఏరియానా స్పేస్ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానాలోని కౌరు