Home » LAV AGARWAL
దేశంలో కోవిడ్ వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది.
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ కేసులు నమోదవ్వకముందే దాన్ని అడ్డుకోవాలని ప్రధాని మోదీ తమకు టార్గెట్ ఇచ్చారని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మరియు నీత్ ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పాల్ శుక్రవారం తెలిపారు.
దేశవ్యాప్తంగా చాలా మంది కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా తిరుగుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ప్రతి రోజు 50 లక్షల జనాభాకు టీకాలు వేస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇది నార్వే జనాభాకు సమానమని పేర్కొంది. టీకా వేసే ప్రక్రియ 100 మీటర్ల పరుగుపందెం లాంటిది కాదని.. మారథాన్ వంటిదని తెలిపారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభణకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతోంది. వారం క్రితం వరకు రోజూ నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా.. గత వారం రోజులుగా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది.
దేశంలోని 13 రాష్ట్రాల్లో 1లక్షకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం(మే-11,2021) తెలిపారు.
మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్. కంటికి కనిపించని ఈ శత్రువు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కాగా, ప్రస్తుతానికి కరోనా మహమ్మారికి ముందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. సామాజిక దూరమే శ్రీరామ రక్ష. అమెరికా, యూకే, ఆస్ట్రే
ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుంటే.. వైరస్ సోకిన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ ఎలాంటి వ్యాక్సీన్ లేదు.. పూర్తి స్థ�
దేశంలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో…ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయడం)కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు. కరోనా గురించిన సమాచారం కోసం సొసైటీల�