Home » law minister
న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం సిఫారసుపై 30 రోజుల్లోగా కేంద్రం స్పందించకపోతే, ఇక దానికి స్పందించడానికేమీ లేదని భావించి, ఆ సిఫారసును తాను అమలు చేసే విధంగా ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఓ తీర్పును ఇవ్వాలని నారిమన్ పిలుప�
ఈ-కమిటీ చైర్మన్ పదవి నుంచి తాను వైదొలగే లోపు నూతన ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ను ఆయన ఇప్పటికే అభ్యర్థించారట. కాగా, ఈ విషయమై మరోసారి సీజేఐ సహా కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిని కలిసి చర్చించనున్
‘‘నితీశ్ కుమార్ కేబినెట్ ఫొటో చూస్తే భయంకరంగా కనిపించింది. నేరాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు, న్యాయ స్థానాల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు కేబినెట్లో ఉన్నారు. వీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? చట్టాన్ని ఎలా రక్షిస్తారు?’’ అని బిహార్ బీజే�
లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్రం వెల్లడించింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించిన సందర్భంగా సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు.
ఇదిలా వుంటే ఓటర్ కార్డును అధార్ తో అనుసంధానం చేసిన పక్షంలో డేటా దుర్వినియోగం కాకుండా ఎలక్టోరల్ డేటా ఫ్లాట్ ఫామ్ భద్రత కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుంది.
ఒడిశాలో 45 ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా తెలిపారు. మహిళలు,పిల్లల కోసం ప్రత్యేకంగా 45 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయబోతున్నామని..వీటిలో 21 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మహిళలకు సంబంధించిన కేసులపై పనిచేస
ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలానీ(95) ఇకలేరు. పూర్తిగా క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఢిల్లీలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ప్రస్తుత పాకిస్థాన్లోని సింధు ప్రావిన్సుల్లోని సిఖార్పూర్ ప్రాంతంలో 1923 సెప్టెంబర�