-
Home » Lay Foundation Stone
Lay Foundation Stone
అమరావతిలో ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమిపూజ.. కాన్వాయ్ ఆపి రైతులను ఆప్యాయంగా పలకరించిన తండ్రీకొడుకులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు.
Narendra Modi: ఆగస్టు 6న రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన ప్రధాని మోదీ.. ఇంతకీ ఆరోజు ఏం చేయనున్నారో తెలుసా?
నగరానికి ఇరువైపులా సరైన అనుసంధానంతో ఈ స్టేషన్లను 'సిటీ సెంటర్స్'గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు సహా పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి
PM Modi Tour : జులై 7, 8 తేదీల్లో తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
తెలంగాణలోని వరంగల్లో రూ. 6,100 కోట్ల విలువైన రైలు, రోడ్డు అభివృద్ది పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. రూ. 500 కోట్లతో వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాని శంఖుస్థాపన చేయనున్నారు.
CM Jagan BioEthanol Plant : రూ.270 కోట్లతో ఇథనాల్ ప్లాంట్.. రైతులకు, నిరుద్యోగులకు ఎంతో ఉపయోగమన్న సీఎం జగన్
తూర్పు గోదావరి జిల్లా గుమ్మళ్లదొడ్డిలో ఇథనాల్ పరిశ్రమ.. అటు రైతులకు, ఇటు నిరుద్యోగులకు ఎంతో ఉపయోగం అన్నారు ఏపీ సీఎం జగన్. రూ.270 కోట్లతో నిర్మించబోయే ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు.
CM Jagan : మే 5న తిరుపతిలో టీటీడీ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంఖుస్థాపన
శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి సీఎం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మించనున్నారు.
Harish Rao Medak : గిరిజనుల అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు-హరీశ్ రావు
మెదక్ పట్టణంలో పిల్లికోటల దగ్గర రూ.4 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.