Home » layoffs
ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఇటీవలే ట్విట్టర్, మెటా, అమెజాన్ సంస్థలు ఉద్యోగుల్ని తొలగించగా, ఇప్పుడు జొమాటో కూడా అదే బాట పట్టింది. ఈ సంస్థ కనీసం 3 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తోంది.
రోజుకు 12 గంటల పాటు పనిచేయాలంటూ ఇటీవల మస్క్ ట్విటర్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గొడ్డు చాకిరీ తమ వల్లకాదంటూ అనేక మంది సంస్థను వీడారు. ఈ దఫా ఏకంగా 1200 మంది రాజీనామా చేసారట. ఇంత జరిగినప్పటికీ మరింత మంది ఉద్యోగులను తొలగించే
ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10వేల మందిని(3శాతం) తొలగించనున్నట్లు సమాచారం. ప్రధానంగా డివైజెస్, రిటైల్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో ఉద్యోగుల కోతలు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు సీఎన్బీఎసి తెలిపింది.
అమెజాన్కు అమెరికా తర్వాత అతి పెద్ద మార్కెట్, వినియోగదారులు ఉన్న దేశం భారతే. దీనికి తోడు అమెజాన్ వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా భారత్ ఒకటి. దేశవ్యాప్తంగా సేవలను విస్తరించడంతో పాటు 50 వేల కోట్ల రూపాలయలకు పైగా పెట్టుబడులు పెట్టినప్పటి
మొన్న ట్విట్టర్.. నిన్న మెటా... ఇప్పుడు డిస్నీ.. వరుసగా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు డిస్నీ సంస్థ చెప్పింది. అమెజాన్ కూడా ఇదే బాటలో పయనించబోతుంది.
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే కొన్ని నెలలపాటు కంపెనీ కొత్త ఉద్యోగుల నియామకం కూడా చేయదని తెలిపింది.
అమెరికా నుంచి భారత్ వరకు ఉద్యోగులను తీసేస్తున్నాయి కంపెనీలు. కారణం ఆర్థిక సంక్షోభం. దీంతో ఇప్పటి వరకు లాక్ డౌన్ లో కూడా హాయిగా ఇంట్లో కూర్చుని పనిచేసుకున్న ఐటీ ఉద్యోగులపై ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం పడింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందోననే భయ
గతకొద్దిరోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడతామని, శుక్రవారం నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతోందని ట్విటర్ ప్రతినిధులు పేర్కొంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఖర్చులను భారీగా తగ్గించుకొనే యోచనలోభాగంగా 7,500 మందిలో దాదాపు 3,700 మంది ఉద్యోగులు తమ ఉద�
ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత అనేక పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు ఆర్థికపరంగా చాలావరకూ నష్టపోయాయి.
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు షాకిచ్చింది. తమ కంపెనీ నుంచి దాదాపు 1800 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.