Home » LB Nagar
ఎల్బీ నగర్లోని చిల్డ్రన్ హాస్పిటల్లో ఘటన జరిగిన రెండ్రోజుల్లోనే జీహెచ్ఎంసీ ప్రైవేటు హాస్పిటళ్లకు షాక్ ఇచ్చింది. నియమాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 350హాస్పిటళ్లను మూసివేయాలంటూ నోటీసులు అందించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టర్ విశ్వజిత
షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డిని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై 304 ఏ కింద కేసు నమోదు చేశారు. షైన్ ఆస్పత్రిపైనా ఎల్బీ నగర్ పోలీసులు కేసు బుక్ చేశారు.
హైదరాబాద్, ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో కలకలం రేగింది. ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో చాలా మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో ఊపిరాడక సూర్యాపేటకు చెందిన ఐదు నెలల చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురు చిన్నారు
హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. పిండి పుల్లారెడ్డి కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లిఫ్టులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. లాస్య అనే బాలిక ఆడుకుంటూ లిఫ్టు లో ఇరుక్కుపోయింది. ఇది గమనించిన అపార్ట్ మెంట్ వాసులు వెంటనే బాలికన�
హైదరాబాద్ నగరంలో సామాన్యులు ప్రయాణించాలంటే ఆర్టీసీ బస్సు ప్రధాన మార్గం. ప్రతీ రోజు ఆఫీసులకు వెళ్లేవారు, పలు ఉపాధి పనులకు వెళ్లేవారితో పాటు కాలేజీలకు వెళ్లే యువతీ యువకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారే ఎక్కువ. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్ల�
హైదరాబాద్లో ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. శుక్రవారం హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్ – సాగర్ రింగ్రోడ్డుకు వెళ్లే దారిలో భారీగా నీళ్లు నిలిచాయి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగ�
హైదరాబాద్: దేశాన్ని55 ఏళ్లు పాటు పాలించి, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ‘న్యాయ్” అంటూ ప్రజలను ఓట్లు అడుగుతోందని టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీల మాయ మాటలకు మోస పో
హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం మరోసారి బయటపడింది. ఓ గర్భిణి రోడ్డుపైనే ప్రసవించే పరిస్థితికి దారితీసింది.
హైదరాబాద్ : హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై పోరాడే దమ్ము మాత్రం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు వ్యతిరేకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ఆయన డబ్బుతో వారిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస�
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తన పెద్ద మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానిని పరామర్శించారు. నేనున్నా అని భరోసా ఇచ్చారు. ఎల్బీనగర్