-
Home » Leaders
Leaders
Congress Leaders Padayatra : కాంగ్రెస్ లో పాదయాత్రల కుమ్ములాట.. రేవంత్ పాదయాత్రపై సీనియర్లు అసంతృప్తి
కాంగ్రెస్ లో పాదయాత్రల కుమ్ములాట మొదలైంది. పాదయాత్రలోనూ ఆ పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. హాత్ సే హాత్ జోడోలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ ఒక్కరే పాదయాత్ర చేసే విషయంలో సీనియర్లు అ�
మా నేతలే నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు
మా నేతలే నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు
Body Double Leaders : ప్రముఖ నేతల ‘బాడీ డబుల్ మిస్టరీ’లు.. క్వీన్ ఎలిజబెత్ నుంచి ఉత్తరకొరియా నియంత కిమ్ వరకు..
చరిత్రలో బాడీ డబుల్ మిస్టరీలు చాలానే ఉన్నాయ్. జోసెఫ్ స్టాలిన్, సద్దాం హుస్సేన్, కిమ్ జోంగ్ ఉన్, క్వీన్ ఎలిజబెత్ కూడా బాడీ డబుల్స్ని ఉపయోగించారనే ప్రచారం ఇప్పటికీ నడుస్తోంది. పుతిన్ అంటే.. అనారోగ్య కారణాలతో.. బాడీ డబుల్ని వాడుతున్నారనుకుందా�
Mansukh Mandaviya : వ్యాక్సిన్ల కొరతపై..నేతల ప్రకటనలపై ఆరోగ్యమంత్రి సీరియస్
కోవిడ్ వ్యాక్సిన్ల కొరతపై కొందరు రాజకీయ నేతలు ఇష్టారీతిన చేసే వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా అన్నారు.
Etala Rajender : నేను నోరు విప్పినందుకే పదవి పోయింది : ఈటల
నేను నోరు విప్పి నిజాలు చెప్పినందుకే నా పదవి పోయిందనీ నోరు విప్పకుండా మిగతావారిలా మౌనంగా ఉండి ఉంటే నేను పదవిలో కొనసాగేవాడినని ఈటల రాజేందర్ అన్నారు. నాకు టికెట్ ఇచ్చినవాళ్లే నన్ను ఓడించాలని చూశారని ఈటల తెలిపారు.
రైతుల ఉద్యమం, 100వ రోజు
Farmer Leaders Protest : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..రైతన్నలు చేస్తున్న ఉద్యమం 100వ రోజుకు చేరుకుంది. చట్టాలను వెనక్కి తీసుకోనంత వరకు తమ ఉద్యమం ఆపేది లేదని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి. గతేడాది నవంబర్
ఖమ్మం జెడ్పీ సమావేశం…రైతులు, బీజేపీ, టీఆర్ఎస్ నేతల ఘర్షణ
Khammam Zilla Parishad meeting : ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా సాగింది. సుబాబుల్ రైతుల సమస్యలపై జరిగిన సమావేశలో రైతు సంఘం నేతలు, బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకన్నారు. ఐటీసీ అధికారులు రావాలంటూ బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. టీఆర�
రామతీర్థంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతల పొలిటికల్ రగడ…విజయనగరం జిల్లాలో హైటెన్షన్
High tension in Ramateertham : విజయనగరం జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. రామతీర్థంలో పర్యటించేందుకు టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతల పోటీ పడుతున్నారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం చేరుకోనున్నారు. అటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం పర
మమతకి వరుస షాక్ లు..కీలక నేతల రాజీనామా
TMC leaders resign మరో4-5నెలల్లో 294స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బెంగాల్లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. రాజీనామాల పర్వంతో బంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు అధికార తృణమూల్ కాంగ్ర
గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీలోకి వలసలు : కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ నుంచి జాయినింగ్స్
leaders joining bjp : గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీలోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్లలోని అసంతృప్తులను, టికెట్లు రాని బలమైన నేతలను కమలం పార్టీ తన కండువా కప్పి ఆహ్వానిస్తోంది. దుబ్బాక అసెంబ్లీ విజయంతో ఊపుమీదున్న బీజేపీ.. గ్రేటర్లో పా�