Home » Leaders
GHMC elections : జీహెచ్ఎంసీ నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరింది. గడువు దగ్గర పడుతున్న కొద్దీ.. టికెట్ ఆశిస్తున్న నేతలు జంపింగ్ జపాంగ్లుగా మారుతున్నారు. తామున్న పార్టీలో టికెట్ దక్కనుకుంటే.. ప్రత్యర్థి పార్టీల్లోకి దూకేస్తున్నారు. సిట్టింగ్లకే ప�
Congress tickets Allocation controversial : గ్రేటర్ కాంగ్రెస్లో టిక్కెట్ల అంశం నేతల అసంతృప్తికి తెరలేపింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల టికెట్ల కేటాయింపు సంప్రదాయాలకు విరుద్ధంగా కొనసాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. పార్లమెంట్ స్థానాల వారీగా కమిటీలు వేసి.. టిక్�
TRS Campaign, KTR Roadshow : 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున అంతా తానై నడిపించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుడిగాలి పర్యటనలు చేసి.. కారు జోరుకి తిరుగులేదని నిరూపించారు. ఇప్పుడు కూడా అదే రూట్లో వెళ్తున్నారు కేటీఆర్. 20 నియోజకవర్గాల్లో ర
pawan kalyan meeting : పార్టీ కోసం నిలబడే కోసం ప్రాణాలైనా ఇస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్డు మీదకు వెళ్లగానే వేల మంది వస్తారని…వారి ప్రేమను ఇష్టపడతానని చెప్పారు. కానీ మనం కోసం నిలబడే పది మందికి ప్రాణాలిస్తానని చెప్పారు. అలాంటి వ్యక్తుల �
3 Years of YS Jagan Padayatra : వైసీపీని అధికారంలోకి తెచ్చి.. జగన్ కోరికను నెరవేర్చింది ప్రజా సంకల్ప పాదయాత్ర.. 8 ఏళ్ల పార్టీ కలని నెరవేర్చిన పాదయాత్ర.. పార్టీ క్యాడర్లో ఫుల్ ఎనర్జీ నింపింది. అంతకు ముందు.. ఆ తరువాత అనేలా పార్టీ దశను మార్చేసిన జగన్ ప్రజా సంకల్ప యాత�
Razole assembly constituency: తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలోని నాయకులు మూడు గ్రూపులు ఆరు వర్గాలుగా విడిపోయి విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ �
Telangana Congress Leaders : కాంగ్రెస్ కార్యకర్తలు మెరుపు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ ఇంటి గేట్లు తోసుకుని కాంగ్రెస్ నేతలు, ఇతర సంఘాల నేతలు వెళ్లారు. మెయిన్ గేట్ వద్దనున్న సెక్యూర్టీ గార్డ్స్ లు అడ్డుకున్నా..తోసుకుని వెళ్లిపోయ�
కాంగ్రెస్ కు కంచుకోట. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆ కోటకు బీటలు వారాయి. ఉన్న కొద్దిపాటి పట్టును కూడా అంతర్గత పోరుతో కోల్పోతోంది. వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వ్యవహారం చేరింది. అంతర్గత పోరు కాస్తా రచ్చకు ఎక్కడంతో పార�
కాంగ్రెస్ పార్టీ అంటేనే అలా ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువే. ఎవరైనా.. ఏమైనా మాట్లాడగలరు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు.. ఎప్పటి నుంచో ఉంటున్న వారు… ఇలా ఎవరికి మధ్య అంత సఖ్యత కనిపించదనే టాక్ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే కనిపిస్తో�
ఆంధ్రప్రదేశ్లో బలాన్ని పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఆ పార్టీలోకి చాలా మంది నేతలను చేర్చుకుంది. కాకపోతే నేతలు పుష్కలంగా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు మాత్రం పార్టీలో లేరనేది వాస్తవం. బీజేపీకి ఏపీలో నాయకత్వ లోప�