Home » Leaders
వైసీపీ నేతలపై జనసేన నేత నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీరో విలువ తెలియని వెధవలకు ఏం చెప్పినా… చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అంటూ నాగబాబు మండిపడ్డారు. సైన్స్, కంప్యూటర్స్, మ్యాథ్స్ ఇంత డెవలప్ అయ్యాయంటే.. సున్నా మహత్యమేరా… చదువుకున్న
జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీనితో తూర్పుగోదావరి జిల్లాలో భానుగూడి జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తలను తరిమితరిమి కొట్టారు. కొందరి చొక్కాలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు పార్టీలు రెడీ అవుతున్నాయి. మరోసారి తమ సత్తా చాటేందుకు అధికార పార్టీ TRS వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే గులాబీ బాస్ నేతలకు దిశా..నిర్దేశం చేశారు కూడా. పార్టీల మధ్య పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. కొన్ని పార్టీలు మాత్
రాజధాని రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఇవాళ NH-16 దిగ్బంధంతో కదం తొక్కుతున్నారు. టీడీపీ నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్టులు చేశారు.
జెఎన్యులో హింసాకాండపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలోనే విద్యార్ధులకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ వారి సురక్షితంగా ఉండగలరు అని ప్రశ్నించారు. విద్యార్ధులపై దాడులు చేస్తుంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని &nbs
వైసీపీ నేతలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నారా భువనేశ్వరి అమరావతి పర్యటనతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని విమర్శించారు.
రాజధాని అమరావతికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అంటారా? అంటూ మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన కార్యక్రమాలు ఈరోజు 13 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగ
మున్సిపల్ ఎన్నికలకు అన్నిపార్టీలు సిద్ధమవుతున్నాయి. పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నవారు పార్టీల వారీగా టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే..కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసు
ప్రజా ప్రతినిధులు కనిపించడం లేదనే కంప్లయింట్స్ అధికమౌతున్నాయి. పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయ్యారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే…వైసీపీ నేతలు కూడా కంప్లయింట్స్ చేయడం ప్రారంభిం
పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారతదేశ సైన్యం వుంది..కాపీ విశాఖపట్నానికి అసలు ముప్పు ప్రస్తుతం మన సీఎం జగన్నన అండ్ గ్యాంగ్ నుంచి ఉందని వీళ్ళ నుండి విశాఖను దేవుడే రక్షించాలి అంటూ టీడీపీ నేత కేశినేని నాని ట్విట్టర్ ద్వారా వైసీపీ న�