Leaders

    ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు

    November 19, 2019 / 10:01 AM IST

    టీఎస్ ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై కార్మిక సంఘాల నేతలు వేర్వేరుగా సమావేశం అయ్యారు.

    అయోధ్య తీర్పుపై ఎవరేమన్నారంటే

    November 10, 2019 / 12:47 AM IST

    అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ, కాంగ్రెస్‌ సహా ప్రధాన పార్టీలన్నీ స్వాగతించాయి. ఈ తీర్పును సుప్రీం చరిత్రలో మైలురాయిగా అభివర్ణించాయి. ఇదే సామరస్యాన్ని కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాయి. కేంద్ర, ప్రభుత్వం పోలీసుల హెచ్చరికల

    జనసేన లాంగ్ మార్చ్: పాల్గొననున్న అచ్చెన్నా..అయ్యన్నా 

    November 2, 2019 / 09:24 AM IST

    ఏపీలో ఇసుక కొరతపై జనసేన చేపట్టి విశాఖపట్నం ‘లాంగ్ మార్చ్’ కు టీడీపీ మద్దతు తెలిపింది. ఈ లాంగ్ మార్చ్ లో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు పాల్గొననున్నారు. ఉక్కునగరం విశాఖ వేదికగా ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల పరిష్కా�

    సోనియాతో కీలక భేటీ : మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం!

    November 1, 2019 / 05:41 AM IST

    మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఆయా పార్టీల నాయకుల నుంచి సంకేతాలు వస్తున్నాయి. శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమైన వ�

    ఏం జరుగబోతోంది : ఆర్టీసీ జేఏసీ నేతలకు చర్చల పిలుపు

    October 26, 2019 / 06:05 AM IST

    చర్చలకు రావాలని ఆర్టీసీ జేఏసీ నేతలకు ఆహ్వానం అందింది. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వి.శ్రీనివాసరావు, వాసుదేవరావుకు ఆహ్వాన లేఖలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు అందచేశారు. ఉన్నతాధికారులతో చర్చలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. హై

    జంప్ జిలానీలు : బీజేపీలో చేరుతున్న నేతలు

    October 3, 2019 / 07:55 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి జంప్ అవుతున్నారు లీడర్స్.  వీరిని ఆకర్షించడానికి పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీలో చేరేందుకు వస్తున్�

    మోడీని ఎదిరించి మాట్లాడే నాయకత్వం దేశానికి అవసరం..బీజేపీ లీడర్ జోషి

    September 4, 2019 / 11:52 AM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎదురుగా నిలబడి భయపడకుండా ధైర్యంగా మాట్లాడేవాళ్లు,వాదించగలిగే సత్తా ఉన్న నాయకత్వం భారతదేశానికి అవసరమని బీజేపీ సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలపై అన్ని పార్టీ శ్రేణు

    ఏపీలో 4 రాజధానులు…సీఎం జగన్ చెప్పారంటూ టీజీ సంచలన వ్యాఖ్యలు

    August 25, 2019 / 11:59 AM IST

    ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశం లేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని మారుస్తామని బీజేపీ నాయకులతో ఏపీ సీఎం జగన్ చెప్పారని, ఆ విషయాన్ని వాళ్లే తనకు చెప్పారన్నారు. ఈ

    అధ్యయనం కోసం : తుమ్మిడిహెట్టి పర్యటనకు టి.కాంగ్రెస్ నేతలు

    August 24, 2019 / 01:05 AM IST

    తుమ్మిడిహెట్టి పర్యటనకు టి.కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్‌ చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు ఆగస్టు 26వ తేదీన తుమ్మిడిహెట్టి వద్దనున్న ప్రాణహిత నది పరిశీలనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు టీపీసీసీ చీఫ్‌ ఉ�

    ‘మహానాడు’పై టీడీపీ మ‌ల్లగుల్లాలు.. కారణం ఇదేనా?

    May 14, 2019 / 09:43 AM IST

    తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ ఏటా టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నందమూరి తారకరామారావు పుట్టినరోజును పురస్కరించుకుని,  మే నెలలో 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మ‌హానాడుపై ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్�

10TV Telugu News