Leaders

    ఎప్ప‌టికీ అంతేనా : మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నేత‌లు

    March 28, 2019 / 09:42 AM IST

    తెలంగాణ కాంగ్రెస్ నేతలు బాహా బాహీగా కొట్టేసుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి  అంజన్ కుమార్ సమక్షంలోనే కార్యకర్తలు తన్నులాడుకున్నారు..ఒకరిపై ఒకరు పిడుగుద్దులు కురింపించుకున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రతర్ధి పార్టీల నేతల�

    ఏప్రిల్ 12న రీ ఎంట్రీ : రూ.2వేల నోటు మాయం

    March 28, 2019 / 05:45 AM IST

    హైదరాబాద్: ఇప్పుడు ఎక్కడ చూసినా రూ.2వేల నోటు గురించే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం రూ.2వేల

    పోలీస్ అధికారుల బదిలీలు: ఈసీని కలవనున్న టీడీపీ నేతలు

    March 27, 2019 / 09:52 AM IST

    అమరావతి : ఏపీలో పోలీస్ అధికారుల బదిలీల నిర్ణయాన్ని పున: సమీక్షించాలని కోరుతు ఏపీ టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సాయంత్రం 5.30గంటలకు టీడీపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. వైసీ�

    బాబు కోసం : ఏపీలో నేషనల్ లీడర్స్ ప్రచారం

    March 27, 2019 / 12:40 AM IST

    ఏపీలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు పలు రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలు కదిలివస్తున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా.. ఇప్పటికే ప్రచారంలో పాల్గొనగా… దేవెగౌడ, మమతా బెనర్జీ సహా 10మంది నేతలు చంద్రబాబుకు అండగా ప్రచారం

    జోష్‌లో తెలుగు తమ్ముళ్లు : TDP స్టార్ క్యాంపెయిన్

    March 25, 2019 / 01:19 AM IST

    ఎన్నికల ప్రచారంలో మరింత జోష్‌ పెంచేందుకు టీడీపీ స్టార్‌ క్యాంపెయినర్లను సిద్ధం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోన్న టీడీపీ… ప్రచారం కోసం 30 మందితో స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించింది. వీరిలో పలువురు తాము పోటీ చేస్�

    వారి వైఖరి నచ్చలేదట : తీవ్ర మనస్తాపం చెందిన అద్వాణీ

    March 24, 2019 / 04:16 PM IST

    గాంధీనగర్ సీటు కేటాయింపు విషయంలో బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరుపట్ల బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.గాంధీనగర్ సీటు కేటాయించకపోవడం కన్నా బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు ఆయనను ఆందోళనకు గురి చేసిందని అడ్వాణీ

    బ్రెగ్జిట్ వద్దు…జనసముద్రంలా లండన్ వీధులు

    March 24, 2019 / 02:53 PM IST

    బ్రెగ్జిట్ ఒప్పందంపై మళ్లీ రిఫరెండం చేపట్టాలని 10లక్షలమందికిపైగా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.పెద్ద ఎత్తున జనాలు ర్యాలీలో పాల్గొనడంతో సెంట్రల్ లండన్ ఏరియా మొత్తం జనసంద్రమైంది.యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని ఆందోళనక�

    ఆయారాం..గయారాం : అంతిమ లక్ష్యం టికెట్ సాధించడమే

    March 23, 2019 / 12:59 PM IST

    ఎప్పుడొచ్చామన్నది కాదు.. టికెట్ దొరికిందా లేదా అన్నదే పాయింట్. ఇదే ఇప్పుడు ట్రెండ్. పొద్దున్నే ఓ పార్టీ.. మధ్యాహ్నానికి మరో కండువా…సాయంత్రం తిరిగే సరికి టికెట్. ఎన్ని పార్టీలు తిరిగామన్నది కాదు.. కండువా ఏదన్నది కూడా ముఖ్యం కాదు. అంతిమ లక్ష్య�

    కమల్ కు వరుస షాక్ లు..పార్టీని వీడిన మరో ఇద్దరు కీలక నాయకులు

    March 19, 2019 / 03:55 PM IST

    మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కి ఆ పార్టీ నేతలు వరుస షాక్ లు ఇస్తున్నారు. పార్టీలో అసంతృప్తుల జాబితా రోజురోజుకి పెరిగిపోతుంది.పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత రాజకీయాలను కారణంగా చూపుతూ ఇప్పుడు మరో ఇద్దరు నాయకులు పార్టీని వీ

    సీటు – హీటు : గాంధీ భవన్‌లో టెన్షన్

    March 18, 2019 / 02:30 PM IST

    ఎంపీ టికెట్ల కేటాయింపు తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రాజేసింది. పెద్దపల్లి సీటును స్థానికేతరుడికి ఎలా కేటాయిస్తారంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. నిరాహార దీక్షకు దిగడంతో.. గాంధీ భవన్‌లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పెద్దపల్లి ఎంపీ స్థాన�

10TV Telugu News