Home » Leaders
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మాజీ ఎంపీ మధుయాష్కి గౌడే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా నిలిచే అవకాశాలున్నాయి. మధుయాష్కికి ఎంపీ టికెట్ ఇస్తే.. స్థానిక క్యాడర్ ఎంత వరకు సపోర్ట్ చేస్తుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరు
లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ ప్రజాకూటమి తెరపైకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. 17 లోక్ సభ నియోజకవర్గాలకు కాకుండా కేవలం మల్కాజ్ గిరిపైనే ఈ కూటమి ఫోకస్ పెట్టింది. మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి బరిలో నిలిచిన రేవంత�
ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్ధులుగా బరిలో నిలిచేదెవరో ఆ పార్టీ అధిష్టానం ఎటు తేల్చకపోవడంతో.. నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నాయకులు ఇప్పుడు తెగ టెన్షన్ పడిపోతున్నారు.
దేశంలో ఎవరైనా,ఏ స్థాయిలో ఉన్న ముస్లిం వ్యక్తి అయినా బీజేపీని,ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే..అలాంటివారిని పాక్ కు పంపించాలంటూ గతంలో కొన్ని సార్లు పలువురు అతివాద వ్యక్తులు ధర్నాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్,షారుఖ్ ఖాన్,�
TDP పార్టీలో వారసులు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థుల్లో 11 మంది వారసులకు చోటు దక్కింది. వీరంతా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారే. ఇంతకు ఆ వారసులు ఎవరు? 1 ) శ్రీకాకుళం జిల్లాలోని �
డేటా చోరీపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే ఇందులో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీకి సంబంధించిన బీజేపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. మార్చి 08వ తేదీ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వారు భేట�
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అన్ని స్థానాలనూ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదువుతున్న టీఆర్ఎస్… ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. దీంతో పార్టీ మారేందుకు నేతలు రెడీ అవుతున్నారు. అవ
గుంటూరు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజధాని అమరావతి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వారం రోజులు అధికార, విపక్షాలు మాటలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జగన్ చేసిన వ్యాఖ్యలు దుమరాన్ని రేపుతున్నాయి. ఇవే ఇపుడు అధికార పార్టీకి వరంలా మారాయి
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీయేతర పక్షాలు బలనిరూపణకు సిద్ధమయ్యాయి. వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల కానుండటంతో బీజేపీయేతర పక్షాలు ఢిల్లీ వేదికగా సమావేశం కానున్నాయి. ఈ భేటీలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 27వ తేదీ బుధవ�
జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడికి భారత్ సర్జికల్ దాడితో దెబ్బకు దెబ్బ తీసిందని పలువురు నేతలు హర్షం వ్యక్తంచేశారు. పాకిస్థాన్ చేసిన దాడికి దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడితో దెబ్బకు దెబ్బ తీస్తూ..300ల మంది ము�