Home » Leaders
కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల�
కేంద్రప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ(ఏప్రిల్-26,2019) వారణాశిలో మోడీ నామినేష్ వేయనున్నారు.ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో మోడీ సమావేశమయ్యారు. గురువారం రోడ్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ సంద�
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విధానాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు సామాజికవేత్త దేవి. గతంలో ఫిర్యాదు చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీ గురువారం మీడియాతో మాట్లా
విజయవాడ : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీ నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. వరుసగా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయనీ ఏప్రిల్ 14న చంద్రబాబు సీఈసీని కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు ఏప్ర
చిత్తూరు జిల్లా పూతలపట్టులో YCP – TDP నేతలు కొట్టుకున్నారు. ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఉదయం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభమైంది. అయితే..కొద్దిసేపటి అనంతరం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు కేంద్రాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పూతల
ఎన్నికల వేళ కాలినడకన ప్రచారాలకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా హై ఫై. ఖర్చు ఎక్కువైనా సరే..ప్రచారంలో హై ఫై ఉండాల్సిందే. దీంతో హెలీ క్యాఫ్టర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఒకప్రాంతం నుండి మరో ప్రాంతానికి అతి తక్కువ సమయంలో వెళ
టీడీపీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీ : ప్రజా ప్రతినిధుల సంపాదనలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలే టాప్ లో ఉన్నారని ఓ సర్వేలో వెల్లడయ్యింది. ప్రజా ప్రతినిథుల ఆదాయ వివరాలపై అసోసియేషన్ ఫర్ డమోక్రటిక్ రిఫామ్స్ నిర్వహించిన అధ్యయనంలో ఆ వివరాలు వెల్లడయ్యాయి. గత ఎన్నికల సమయంలో ఆయా ప్రజాప్�
కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం (మార్చి-29,2019) కృతజ్ఞతలు చెప్పారు. అయితే జైట్లీ కాంగ్రెస్ కు కృతజ్ణతలు చెప్పడం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అవును ఇది నిజమే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని గురువారం బీజేపీ �
ఢిల్లీ : ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిననాటి నుంచి బీజేపీ నేతలు ఆమెపై పలు అభ్యంతరక వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా పురుషులపై కంటే మహిళలపైనే నేతలు.. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా ఎదుర్కోవటం మానేసి వ్యక�