Home » Leaders
అమరావతిలో రైతుల ఆందోళనలు మరింత ఉధృతం కానున్నాయి. గురువారం బంద్ పాటించిన 29గ్రామాల రైతులు.. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం నుంచి నిరసనల డోసు పెంచనున్నారు. ఇప్పటి వరకు ఎవరికి వారు విడివిడిగా ఆందోళనలు చేసిన 29 గ్రామాల ప్రజలు ఇక పై ఐక్య కార్యాచరణతో మ�
తప్పుడు వార్తలు ప్రచురించినందుకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు వైసీపీ మద్దతు దారులు క్షమాపణలు చెప్పాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జనసేనపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన..2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవార�
అత్యాచార ఘటనలు, వేధింపులపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని టీడీపీ సపోర్టు చేస్తుందని ప్రకటించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. కానీ వైసీపీ ప్రజాప్రతినిధులపై పలు ఆరోపణలున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు బాబు. నిర్భయ చట్టం దేశంలో
మహిళల భద్రతపై ఒక చట్టాన్ని తీసుకరావాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు ప్రతిపక్ష నేతలు సలహాలు ఇవ్వాలని చేతకాకపోతే కూర్చొవాలని అన్నారు వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబు. 2019, డిసెంబర్ 09వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. �
పార్లమెంట్లో అత్యాచార ఘటనలపై చర్చ జరిగింది. 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం జరిగిన సమావేశాల్లో సభ్యులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న ఘటనలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో జరిగిన దిశా నిందితుల ఎన్ కౌంటర్, ఉన్నావ్ ఘటనలను ఈ సందర్
అన్ని డిపోల కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్ పెట్టినా… అసలు యూనియన్లను ఏమాత్రం పట్టించుకోలేదు. వారిని కనీసం ఆహ్వానించలేదు. ఇప్పటికే కార్మిక సంఘాల కోరలు పీకేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన కేసీఆర్.. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. �
మృగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు రాజకీయ నాయకులకు, పోలీసులకు కీలక విన్నపం చేశారు. దయచేసి నాయకులు, పోలీసులు
జగన్ పాలనపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. జగన్ 6 నెలల పాలనకు, చంద్రబాబు ఐదేళ్ల పాలనకు తేడా లేదన్నారు.
మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్ క్లైమాక్స్కు చేరింది. మహా ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ముంబైలో.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం సమావేశం కానున్నారు. ఇప్పటికే.. పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తో
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాదనాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.