Home » lg polymers
కొరియా ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలవడానికి వచ్చినప్పుడు ఎల్జీ పాలిమర్స్ బాధితులకు న్యాయం చేయాలని కోరారని ఎమ్మెల్యే తెలిపారు.
ఎల్జీపాలిమర్స్ ఘటనలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. హైపవర్ కమిటీ, కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. పర్యావరణ శాఖ రీజనల్ అధికారి ప్రసాద్ రావు, పీసీబీ జోనల్ అధికారి లక్ష్మీనారాయణతోపాటు ఫ్యాక్టరీస్ డి
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ఎన్జీటీ విచారణ కమిటీ నివేదికను సమర్పించింది. ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యాన్ని, తప్పిదాలను కమిటీ ఎండగట్టింది. ఐదు కీలక తప్పిదాలను బయటపెట్టింది. స్టైరిన్ పాలిమరైజేషన్ ను నిలువరించే టీబీసీ స్టోరేజ్ త�
విశాఖ ఎల్ జీ పాలిమర్స్ ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత స్టైరిన్ గ్యాస్ ను తరలించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ ను జనావాసాల మధ్య ఎలా స్టోర్ చేశారని ప్ర
విశాఖ ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన వృద్ధురాలు రంగనాయకమ్మకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సీఐడీ ముందు రంగనాయకమ్మ హాజరయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన రంగనాయకమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇటీ�
విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు సీఎం జగన్ పరిహారం విడుదల చేశారు. సోమవారం(మే 18,2020) బాధితులతో
విశాఖ ఎల్జి పాలిమర్స్ కంపెనీ ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కంపెనీ మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కంపెనీ మెయిన్ గేటు ముందు ధర్నా చేపట్టడంతో… పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వి వాంట్ జస్టిస్..న్యా
విశాఖపట్నం కెమికల్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ ఘటనలో 12మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా ఇబ్బందులు పడ్డారని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకటించింది. ఈ క్రమంలోనే కేంద్రం, ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు మరి�
విశాఖలో విష వాయువు వెలువడడం..వెంటనే పోలీసులు, NDRF బృందాలు అలర్ట్ కావడం..ప్రమాదం ఎక్కువ కాకుండా తీసుకున్న చర్యలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వారు చేసిన సహాయానికి ప్రజలు జై జై కొడుతున్నారు. అధికార యంత్రాంగం సకాలంలో రంగంలోకి దిగడంతో ప్రాణ న�
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఎన్ డీఆర్ఎఫ్, ఎన్ డీఎంఏ సంయుక్త ప్రకటన చేశాయి. గ్యాస్ లీక్ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు ప్రకటించారు. వెయ్యి మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్ల వెల్లడించారు. ఎన్ డీఆర్ ఎఫ్, ఎన్ డీఎమ్ ఏ ప్రత్యేక బృందాలను ప్రధాని మో