Home » Life Term
Nine get death sentence : కల్తీ మద్యం కేసులో సంచలన తీర్పు వెలువడింది. బీహార్ కల్తీసారా కేసులో 9 మందికి మరణ శిక్ష విధిస్తూ..స్పెషల్ ఎక్సైజ్ కోర్టు ధర్మాసనం తీర్పును ప్రకటించింది. ఒకే కేసులో ఇంత మందికి శిక్ష పడడం..దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో పాటు..ఈ కేసులో మ�
బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసులో 9ఏళ్ల తర్వాత మిస్టరీ వీడింది. పాయల్ సురేఖ అనే 29ఏళ్ల టెకీని ఆమె జిమ్ ట్రైనర్ జేమ్స్ రాయ్ అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసుపై విచారణ అనంతరం నిందితుడు జేమ్స్ కు స్పెషల్ సీబ
అప్పట్లో సంచలనం సృష్టించిన ప్రిన్స్ శాంతాకుమార్ హత్యకేసులో నిందితుడైన సౌత్ ఇండియన్ రెస్టారెంట్ శరవణా భవన్ యజమాని పి రాజగోపాల్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
శరవణ భవన్ కేసులో తీర్పు వచ్చింది. 2001లో జరిగిన మర్డర్ కేసు సంవత్సరాల తరబడి విచారణ జరిగింది. చివరకు 2019, మార్చి 29వ తేదీన సుప్రీంకోర్టు తీర్పును వెలువడించింది. శరవణ భవన్ హోటల్స్ యజమాని పి. రాజగోపాల్కు జీవిత ఖైదు విధిస్తున్నట్లు, వెంటనే ప