-
Home » Light
Light
కార్తీక మాసం.. 23వ రోజు.. ఇలా చేస్తే ఆఖండ ఐశ్వర్య ప్రాప్తి ఖాయం..!
Karthika Masam: కార్తీక మాసం.. 23వ రోజు.. నవంబర్ 13.. ఎలాంటి ప్రత్యేక విధివిధానాలు పాటిస్తే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చో, ఆదాయ మార్గాలు పెరుగుతాయో, అలాగే కార్తీక మాసంలో 23వ రోజు ఏ కథ వినటం ద్వారా అద్భుతమైన ఫలితాలు చేకూరుతాయో.. కార్తీక మాసంలో 23వ రోజ�
Ankita Bhandari Murder Case: ఆ పనికి ఒప్పుకోలేదనే హత్య.. ఉత్తరాఖండ్ రిసార్ట్ మర్డర్ కేసులో కీలక విషయాలు
ఇప్పటికే ఈ విషయమై రాష్ట్రంలో తీవ్ర దుమారం లేసింది. రాజకీయంగా అయితే మరింత అగ్గి రగులుతోంది. దీంతో పులకిత్ తండ్రి అయిన వినోద్ ఆర్యను సోదరుడు అంకిత్ ఆర్యను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయమై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష�
Sanjay Raut: కిటికీలు, వెలుతురు లేని గదిలో ఉంచారు
ఈడీపై ఏమైనా ఎలాంటి ఫిర్యాదులైనా ఉన్నాయా అని ప్రశ్నించినప్పుడు రౌత్ ఈ విధంగా బదులిచ్చారు. సంజయ్ రౌత్ చేసిన ఫిర్యాదును స్వీకరించిన ప్రత్యేక కోర్టు, వివరణ ఇవ్వాలంటూ ఈడీని కోరగా.. రౌత్ను ఏసీ గదిలో ఉంచినందువల్ల కిటికీలు లేవని సమాధానం ఇచ్చారు. అ
Meteor Shower : ఆకాశంలో వెలుతురు,శబ్ధాలతో…నార్వేలో ఉల్కాపాతం
ఉల్కపాతాన్ని స్వయంగా చూసిన నెట్ వర్క్ కు చెందిన మోర్టెన్ బిల్లిట్ చాలా వేగంగా , రెప్పపాటు సమయంలో ఈ ఉల్కాపాతం చోటు చేసుకున్నట్లు చెప్పారు.
Burj Khalifa ‘Stay Strong India’ : ‘స్టే స్ట్రాంగ్ ఇండియా..బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాకం ప్రదర్శన
Burj Khalifa lights up ‘Stay Strong India’ : కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న భారత్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంఘీభావం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా భవనంపై లేజర్ లైట్లతో మన భారత్ త్రివర్ణ పతకాన్ని ప్రదర్శించి తన సంఘీభా�
బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవంలో కవిత రాసిందెవరు.. ఏం చెప్తున్నారు?
America President poem: అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు అందుకున్న బైడెన్ ప్రమాణ స్వీకారంలో ఓ నల్ల జాతీయురాలైన అమాండా గోర్మన్ కవితను చదివి వినిపించారు. తమ పూర్వీకులు ఎవరూ ఎదుర్కోనన్ని ఛాలెంజ్లు అమాండా ఎదుర్కొన్నారు. ఇందులో ఆ పరిస్థితులను.. వాస్తవాలను ప�
సైనికులకు సెల్యూట్ గా ఓ దీపం వెలిగించండి…మోడీ
Light a diya as salute to soldiers: PM Modi దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు సెల్యూట్ చేసేందుకు ఈ దీపావళికి ఓ దీపం వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ సందేశాన్ని ఇచ్చారు. దేశం కోసం సైనికులు చేసే త్యాగాలను వర్ణించే
సైనికుల కోసం ఓ దీపం వెలిగించండి..షాపింగ్ లో ‘వోకల్ ఫర్ లోకల్’మర్చిపోవద్దు
Light A Lamp For Soldiers దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి మోడీ. ప్రతినెలా చివరి ఆదివారం రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడుతారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల చివరి ఆదివారమైన ఇవాళ(అక్
మోడీ దీపాల విజ్ణప్తి వెనుక బీజీపీ రహస్య ఎజెండా
కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియ�
ఆ క్షణం కోసం ఆసక్తిగా : దీపాలు వెలిగించే ముందు శానిటైజర్లు వాడొద్దు
కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ �