-
Home » lightning
lightning
ఏపీలో పిడుగులతో కూడిన వానలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త
March 20, 2026 / 07:52 PM ISTరైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో పొలంలో ఉండరాదన్నారు.
ఏపీ ప్రజలకు హెచ్చరిక.. 3 రోజులు పిడుగులతో కూడిన వానలు.. ఈ జిల్లాల రైతులు, ప్రజలు జాగ్రత్త
March 19, 2026 / 06:23 PM ISTఆంధ్రప్రదేశ్ తీరం, పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
July 20, 2025 / 06:18 PM ISTమిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని..
వామ్మో.. గంటల్లోనే 35వేల మెరుపులు.. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు
May 4, 2025 / 02:50 PM ISTఏపీలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
ఇళ్ల నుంచి బయటకు రావొద్దు, చెట్ల కింద ఉండొద్దు.. జాగ్రత్త.. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..
April 15, 2025 / 06:26 PM ISTవర్షం పడుతున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.
బాబోయ్.. పిడుగుపడి 27 మంది మృతి.. బీహార్లో వాన బీభత్సం..
April 10, 2025 / 11:36 PM ISTప్రతి సంవత్సరం పిడుగులతో బీహార్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు.
గుజరాత్లో పిడుగుపాటుకు 27 మంది, 71 పశువులు మృతి
November 28, 2023 / 07:23 AM ISTభారీ వర్షాలకు 23 మంది గాయపడ్డారని, 29 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తిన వాన.. వరదలు, పిడుగులకు యూపీలో 34 మంది మృతి
July 10, 2023 / 02:04 PM ISTభారీ వర్షాల కారణంగా రాష్ట్రం గుండా ప్రవహించే గంగ, రామగంగ, యమునా, రప్తి నదుల్లో ఈ పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 75 జిల్లాలో 68 జిల్లాలు వర్ష ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాయని…
Heavy Rains : రాగల మూడు రోజులు భారీ వర్షాలు
April 29, 2023 / 08:54 PM ISTఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు…
Lightning in UP: పిడుగుపడి 40మంది మృతి
July 12, 2021 / 01:43 PM ISTపిడుగుపడి మహిళలు, పిల్లలతో సహా దాదాపు 40మంది చనిపోయినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆదివారం పడిన వర్షంతో పాటు పలు చోట్ల పిడుగులు పడి చాలా మంది మృత్యువాతకు గురయ్యారు.