-
Home » lightning
lightning
ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని..
వామ్మో.. గంటల్లోనే 35వేల మెరుపులు.. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు
ఏపీలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
ఇళ్ల నుంచి బయటకు రావొద్దు, చెట్ల కింద ఉండొద్దు.. జాగ్రత్త.. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..
వర్షం పడుతున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.
బాబోయ్.. పిడుగుపడి 27 మంది మృతి.. బీహార్లో వాన బీభత్సం..
ప్రతి సంవత్సరం పిడుగులతో బీహార్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు.
గుజరాత్లో పిడుగుపాటుకు 27 మంది, 71 పశువులు మృతి
భారీ వర్షాలకు 23 మంది గాయపడ్డారని, 29 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తిన వాన.. వరదలు, పిడుగులకు యూపీలో 34 మంది మృతి
భారీ వర్షాల కారణంగా రాష్ట్రం గుండా ప్రవహించే గంగ, రామగంగ, యమునా, రప్తి నదుల్లో ఈ పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 75 జిల్లాలో 68 జిల్లాలు వర్ష ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తె�
Heavy Rains : రాగల మూడు రోజులు భారీ వర్షాలు
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తామని పేర్కొంది.
Lightning in UP: పిడుగుపడి 40మంది మృతి
పిడుగుపడి మహిళలు, పిల్లలతో సహా దాదాపు 40మంది చనిపోయినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆదివారం పడిన వర్షంతో పాటు పలు చోట్ల పిడుగులు పడి చాలా మంది మృత్యువాతకు గురయ్యారు.
Adilabad : పిడుగు పడి రైతు, జోడెద్దులు మృతి
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కుచులపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది
Surfer Katherine Diaz : అయ్యో… నీళ్లే ప్రాణంగా బతికిన అమ్మాయి, చివరికి నీటిలోనే చనిపోయింది..
నీళ్లే ప్రాణంగా బతికిన ఓ యువ క్రీడాకారిణి... కల నెరవేరకుండానే.. చివరికి నీటిలోనే ప్రాణాలు వదిలింది. దురదృష్టవశాత్తూ..