likely

    ఫిబ్రవరి నాటికి దేశంలో సగం మందికి కరోనా

    October 19, 2020 / 08:09 PM IST

    Half of Indians likely to have had coronavirus by next February వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సగం మంది భారతీయులకు కరోనా వచ్చి వెళ్తదని కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీ అభిప్రాయపడింది. దేశ జనాభా 130కోట్లమందిలో సగం మంది అంటే 65కోట్ల మంది భారతీయులు ఫిబ్రవరి నాటికి కరోనా వైరస్ బారినపడే అవ

    ఏపీలో నాలుగు రోజులు వర్షాలు..బయటకు రాకండి

    August 14, 2020 / 09:32 AM IST

    ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో 2020, ఆగస్టు 15వ తేదీ శనివారం అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమ

    Good News : Corona Virus, ఆగస్టు 10 నుంచి వ్యాక్సిన్ పంపిణీ!

    July 29, 2020 / 02:44 PM IST

    Corona Virus కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు దశల వారీగా ప్రయోగాలు జరుపుతున్నారు. రష్యా దేశం కూడా వ్యాక్సిన్ తయారు చేసేందుకు పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్�

    May 03 తర్వాత..ఏం జరుగబోతోంది : గ్రీన్ జోన్ ప్రాంతాల్లో సడలింపులు

    April 23, 2020 / 08:37 AM IST

    కరోనా రాకాసి కారణంగా భారతదేశంలో విధించిన లాక్ డౌన్ గడువు మే 03తో ముగియనుంది. ఇప్పటికే సెకండ్ టైమ్ దీనిని కొనసాగించింది కేంద్రం. కానీ గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటీ ? మరలా లాక్ డౌన్ విధిస్తారా ? పొడిగిస్తారా ? లేక సడలింపులు ఇస్తారా ? ఇలా అనేక

    కరోనా రోగుల్లో మగవారే ఎక్కువ ఎందుకు ? సిగరేట్స్ పీల్చే వారికి మరింత ప్రమాదమా

    March 30, 2020 / 02:25 AM IST

    కరోనా వైరస్ ఎక్కువగా మగవారినే బలి తీసుకుంటుందా ? మహిళలకు రిస్క్ తక్కువా ? పొగతాగే అలవాటున్న వారికి మరింత ప్రమాదకరమా ? ఇలాంటి డౌట్స్ కొందరి మదిలో మెదలుతున్నాయి. ఎందుకంటే..కరోనా వైరస్ మహమ్మారిన పడి..ఎంతో మంది చనిపోతున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ రో

    టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి శిద్ధా రాఘవరావు!

    March 16, 2020 / 07:24 AM IST

    వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ బాగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి వరుస షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వంపై ఆ పార్టీ అధినేత విమర్శలు, ఆరోపణలతో బిజీ బిజీగా ఉంటే..మరోవైపు పార్టీకి చెందిన కీలక నేతలు జంప్ అవుతున్నారు. తాజ�

    TDPలో మరో వికెట్ : YCPలోకి పరిటాల అనుచరుడు, ఎమ్మెల్సీ

    January 24, 2020 / 08:03 AM IST

    TDPకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నుంచి పలువురు చేజారిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో పరిటాల అనుచరుడు పోతుల సురేష్, ఆయన సతీమణి ఎమ్మెల్సీ సునీత పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ర�

    మండలిలో వ్యూహ ప్రతివ్యూహాలు : డొక్కా పయనం ఎటు

    January 21, 2020 / 08:16 AM IST

    మూడు రాజధానుల బిల్లుపై కీలక సమయం వేళ టీడీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరుతారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయనతో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. 2020, 21వ తేదీ మంగళవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRD

    మహా క్లైమాక్స్ : రోటేషన్ పద్ధతుల్లో ముఖ్యమంత్రుల పాలన 

    November 21, 2019 / 04:37 AM IST

    మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఓ క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు సహకరించాలంటూ అక్కడి రాష్ట్ర కాంగ్రెస్‌ను సోనియా ఆదేశాలు అందినట్లు అందు

    దూసుకొస్తున్న తుఫాన్ : తూర్పుతీరంలో అప్రమత్తత

    November 7, 2019 / 01:29 AM IST

    బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం తుఫాన్‌గా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 07వ తేదీ గురువారం మరింత తీవ్రమై పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల వైపు వెళుతుందని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన మహ�

10TV Telugu News