link

    కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు…దావూద్ హస్తం ఉందన్న NIA

    October 15, 2020 / 07:50 PM IST

    Dawood Link Suspected In Kerala Gold Smuggling సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం, డీ గ్యాంగ్ పాత్ర ఉన్నట్టుగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)భావిస్తోంది. ఈ మేరకు బుధవారం కొచ్చిలోని ప్రత్యేక న్యాయస్థానంకి NIA తెలియజేసింది.

    చెక్ చేసుకోండి : ఆర్ఆర్ బీ ఎన్ టీపీసీ అప్లికేషన్ స్టేటస్ లింక్

    September 21, 2020 / 03:32 PM IST

    ఆర్ఆర్బీ  ఎన్ టీపీసీ అభ్యర్దులకు కొన్ని నెలల నిరీక్షణకు తెరపడే సమయం దగ్గరకు వచ్చేసింది. పరీక్ష నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లును వేగవంతం చేసింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు. దానికంటే ముందుగానే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఆర్ఆర్ బీ నిర్ణయిం

    భారత్‌పై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న చైనా…మణిపూర్ ఉగ్రదాడి వెనుక కమ్యూనిస్ట్ దేశం

    July 31, 2020 / 09:41 PM IST

    భారత్‌పై డ్రాగన్ కొత్త కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్త తరహాలోనే భారత్‌పైకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది చైనా . కశ్మీర్‌లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చినట్లుగానే.. ఈశాన్య భారతంలో స్థానిక తీవ్రవాదులకు అండగా ఉంటూ భారత్‌పైకి ఉసిగొల్పుతోంది.

    కరోనా చైన్ బ్రేక్…పెద్ద విజయం సాధించిన మధ్యప్రదేశ్ సిటీ

    April 8, 2020 / 09:53 AM IST

    లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)స్థాయిలో కరోనా వైరస్ చైన్ ను తెగగొట్టడంలో పెద్ద విజయం సాధించినట్లు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ సిటీ అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని మొదటి నాలుగు కరోనా(COVID-19) కేసులు రాజధాని భోపాల్ కు 300కిలోమీటర్ల దూ�

    ఆధార్‌ ను లింకు చేయకపోతే పాన్‌ కార్డు పనిచేయదు

    February 15, 2020 / 02:10 AM IST

    ఆధార్‌ కార్డు నెంబర్‌ను పాన్‌ కార్డుతో మార్చి 31లోగా అనుసంధానించకపోతే ఆ పాన్‌ కార్డు పనిచేయదని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ తెలిపింది.

    బడ్జెట్ 2020 : పాన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్

    February 1, 2020 / 10:07 AM IST

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) రెండోసారి కేంద్ర బడ్జెట్-2020 ప్రవేశపెట్టారు. పాన్ కార్డు విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇకపై పాన్

    బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ తో లింక్ చేస్తేనే డబ్బులు : కొత్త రూల్

    December 11, 2019 / 02:46 AM IST

    కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై రైతులకు పీఎం-కిసాన్‌ పథకం కింద నిధులు అందాలంటే ఆధార్‌ తప్పనిసరి. అర్హులైన రైతులకు ఆధార్‌ అనుసంధానమైన బ్యాంకు

    సోషల్ మీడియాతో ఆధార్ లింక్..కేంద్రం మార్గదర్శకాలు

    October 23, 2019 / 12:59 AM IST

    బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, రేషన్ కార్డు ఇతర ప్రభుత్వ పథకాలు.. ఇలా అన్నింటికీ ఆథార్‌ కార్డును అనుసంధానం చేసేస్తున్నారు. పథకాలు లబ్దిదారులకే అందేలా ప్రభుత్వం ఆధార్‌ను లింక్ చేస్తోంది. అసాంఘీక శఖ్తులను పారదోలడానికి దీన్ని ఉపయోగిస్తోంది. తాజాగ�

    కొత్త స్కామ్ : జియో కస్టమర్లకు వార్నింగ్

    October 9, 2019 / 09:43 AM IST

    రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లను హెచ్చరించింది. ఓ లింక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. పొరపాటున కూడా లింక్ ని క్లిక్ చేయొద్దని కోరింది. లింక్ క్లిక్ చేస్తే డేటా

    పాన్ తో ఆధార్ లింకు గడువు పొడిగింపు

    April 1, 2019 / 03:49 AM IST

    ఢిల్లీ :  పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబరు)ను ఆధార్ తో అనుసంధానం చేసుకోడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం మరోసారి గడువు పొడిగించింది.  వాస్తవానికి ఈ గడువు ఇంతకు ముందు ప్రకటించిన దాని ప్రకారం మార్చి 31తో ముగిసింది.  కాని దీన్ని మరో 6 నెలలప

10TV Telugu News