Home » Liquor Policy
ఏపీలో నూతన మద్యం విధానం ఖరారైంది
వచ్చే నెలలో ఏపీలో కొత్త మద్యం పాలసీ
అక్టోబర్ నుంచి ఏపీలో నూతన మద్యం పాలసీ
ఈ పరిణామాలను గమనిస్తున్న వైసీపీ నేతలు..... పైకి ధీమాగా కనిపిస్తున్నా.... ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారంటున్నారు. దీంతో ప్రభుత్వం తయారు చేస్తున్న శ్వేతపత్రాల్లో ఏం ఉంటుందనే అంశంపై ఉత్కంఠ పెరిగిపోతోంది.
అరవింద్ కేజ్రీవాల్కు అరెస్ట్ నుంచి ఉపశమనానికి మధ్యంతర రక్షణను ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు..
ఫీడ్ బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ)కు సంబంధించి స్నూపింగ్ కేసులో సిసోడియాను విచారించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతించింది. ఈ మేరకు సీబీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి చెందిన ఎఫ్బీయూ ముసుగులో సిసోడియా రాజకీయ గూఢచర్యానికి పాల్పడ్డా�
అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త మద్యం పాలసీ తీసుకొస్తుందని తాను ఊహించలేదన్నారు ఉద్యమకర్త అన్నా హజారే. కొత్త మద్యం పాలసీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను విమర్శిస్తూ అన్నా హజారే రెండు పేజీల లేఖ రాశారు.
బీజేపీకి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను మహారాణా ప్రతాప్ వంశస్తుడిని రాజ్ పుత్ ని..తల నరుక్కుంటా తప్ప అవినీతికి తలవంచను అంటూ స్పష్టం చేశారు. ఏం చేయాలనుకుంటున్నారో చేస్కోండీ నేను బెదిరేది లేదు అంటూ స్పష�
అలా చెప్పలేదు అని జగన్ అంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.(Atchannaidu Challenge)
సీఎం జగన్ ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామంటూ..ఎక్సైజ్ పాలసీ నుంచి కాసుల వర్షం కురిపించేలా చేసుకుంటున్నారనీ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో మద్య నిషేధంపై చర్చ కొనసాగుతున్న సందర్భంగా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య విమ�