Home » liquor sales
తెలంగాణలో మద్యం దొరక్క పిచ్చెక్కిపోతున్న మందుబాబులకు మరోసారి నిరాశే ఎదురైంది. మద్యం ప్రియులకు సీఎం కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. వారి ఆశలపై నీళ్లు చల్లారు. లాక్
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. మద్యానికి అలవాటు పడిన మందు బాబులకు గత 8 రోజులుగా మద్యం దొరక్కపోవటంతో పిచ్చెక్కినట్టు ఉంటోంది. ఒకరిద్దరు మందుబాబులు ఆత్మహత్యకు చేసుకున్నారు. మరికొందరైతే ఆత్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో లిక్కర్, బీరు అమ్మకాలు జరిగాయి. డిసెంబరు 31వ తేదీ రాత్రి రాష్ట్రవ్యాప్తంగా రూ.92కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్
సంపూర్ణ మద్య నిషేధం దిశ జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితాలు ఇస్తున్నాయి. జగన్ సీఎం అయ్యాక కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మద్యం ధరలు
గుజరాత్ లోని ఓ స్కూల్ యాజమాన్యం చేసిన పని ఇప్పుడు చర్చకు దారితీసింది. క్వశ్చన్ పేపర్ లో అడిగిన ప్రశ్నలు వివాదానికి దారితీశాయి. విద్యార్థులను షాక్ కు గురి చేశాయి.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. కేవలం 48 నెలల్లో రూ. 40 వేల 800 కోట్ల అమ్మకాలు జరిగాయి. గత రెండేళ్లలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. నెలకు రూ. 850 కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగింది. రోజుకు రూ. 28 కోట్ల పైమాటే జరిగినట్లు అంచనా. 2017-1