Home » liquor sales
2021-22 ఆర్థిక సంవత్సరంలో 10 నెలల్లో రెండు రాష్ట్రాల్లో 47వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో 25 వేల 238.29 కోట్ల సరుకు విక్రయించినట్టు వెల్లడించారు.
మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డు: ఒక్కరోజులో రూ.140 కోట్ల లిక్కర్ సేల్
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆ మద్యాన్ని ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్కు చెందిన రిటైల్ ఔట్లెట్లలో విక్రయిస్తారు. బార్లు, వాక్ ఇన్ స్టోర్లలోనూ..
దసరా పండుగను.. నగర వాసులు ఫుల్ ఎంజాయ్ చేశారు. మద్యం అమ్మకాలు భారీస్థాయిలో జరగడంతో ఎక్సైజ్ ఖజానా గల్లుగల్లుమంది.
ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల వేళలను కుదించారు. రాష్ట్రంలో రేపటి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో మద్యం అమ్మకాల వేళలను సైతం ప్రభుత్వం కుదించింది.
Liquor sales in Telangana : 2021 కొత్త ఏడాదిలో తెలంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగాయి. కేవలం నాలుగు రోజుల్లోనే కోట్ల లిక్కర్ బిజినెస్ నడిచింది. దాదాపు రూ.758.76 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే పెద్
Record Sale of Liquor Crossing Thousand Crore : గ్రేటర్ ఎన్నికల్లో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. పది రోజుల్లో వెయ్యి కోట్లకు పైగా లిక్కర్ అమ్ముడు పోయింది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన రోజు నుంచే అమ్మకాల గ్రాఫ్.. రోజు రోజుకు అమాంతం పెరిగిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వా
పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తే..బాగుండదు..ఇలాగే చేస్తే మాత్రం పార్టీని పీకి పారేస్తానని మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకింత ఆగ్రహంగా ఉన్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నా
కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని షాపులు బంద్ అయ్యాయి. మద్యం షాపులు కూడా మూతబడ్డాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. అయినా ప్రజల ఆరోగ్యం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఆ ఆదాయా�
లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూతపడిన సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో వైన్స్ షాపులు క్లోజ్ లో ఉన్నాయి. మందు దొరక్కపోవడంతో మద్యం ప్రియులు