Home » Liquor shop
మూసి ఉన్న షాపులోకి చొరబడి రూ.2లక్షల నగదు, రూ.3లక్షల మద్యం తీసుకుని ఉడాయించారు ముసుగుదొంగలు. ఈ ఘటన అజ్మీర్ లో జరిగింది. ఆరుగురు వ్యక్తులు ముసుగులతో పాటు తుపాకీ తీసుకుని లిక్కర్ షాపులో చొరబడ్డారు. గ్రిల్ విరగ్గొట్టి లోపలికి వచ్చారు. లోపల ఉన్న �
తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రారంభమైంది. అక్టోబర్ 18వ తేదీ ఉదయం రాష్ట్రంలోని ఏర్పాటు చేసిన 34 కేంద్రాల్లో కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా జరుగుతోంది. ఆయా సెంటర్ల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో అధ
ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఇష్టానురీతిగా పెట్టేస్తున్నారు. తాగి న్యూసెన్స్ చేస్తున్నారు మందుబాబులు. దీంతో స్థానికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గుడి, బడి ఉన్న ప్రాంతాల్లోనూ వైన్ షాపులు వచ్చేశాయి. కంప్లయింట్స్ ఇచ్చినా పట్ట�