Home » Liquor shop
Uma Bharti: కొంత కాలంగా సొంత పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద తీవ్ర యుద్ధం చేస్తోన్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి.. తాజాగా ఒక వింతైన సూచన చేశారు. ఓ మద్యం దుకాణానికి వెళ్లిన ఆమె, ఆ దుకాణం ముందు గోవును కట్టేసి పాలు తాగమ�
మేడ్చల్ జిల్లాలోని శామిర్ పేటలో కాల్పులు కలకలం రేపాయి. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో మద్యం దుకాణం వద్ద దుండగులు కాల్పులు జరిపారు. తుపాకులతో బెదిరించి రూ.2లక్షలు చోరీ చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలీలో జరిగిన ఘటన అయితే.. ఈ సామెతను మించి పోయినట్టే అనిపిస్తుంది. ఒక వైన్ షాపుకు దగ్గరలో ఉన్న చెట్టుపై మకాం వేసిన కోతి, ఆ షాపుకి వచ్చిపోయే వారి నుంచి బీర్లు లాక్కుని తాగుతోంది. ఇంతటితోనే ఆగితే కోతి అనరు కదా.. స్థ
బీజేపీ ఫైర్ బ్రాండ్..మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతికి మరోసారి తనదైన శైలిలో స్పందించి వార్తల్లో నిలిచారు. అసలు ఫైర్ బ్రాండ్..పైగ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్న ఉమాభారతికి మరోసారి కోపమొచ్చింది. అంతే ఆవుపేడతో లిక్కర్
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి మరోసారి వార్తల్లో నిలిచారు. భోపాల్ లోని ఓ మద్యం షాపుపై రాళ్లతో దాడికి చేసిన ఉమాభారతి సొంత ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు.
మద్యం దుకాణాల యజమానులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని ఏ-4 దుకాణాల లైసెన్సులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
అనంతపురం పట్టణంలో ప్రభుత్వ మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ మిస్సింగ్.. మిస్టరీగా మారింది. శ్రీనాథ్ ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు? అసలేం జరిగింది? సూసైడ్
ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణంలో డిగ్రీ చదివిన వ్యక్తులను సూపర్వైజర్లుగా పెట్టింది ప్రభుత్వం. అయితే అనంతపురం జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేసే సూపర్వైజరే షాపులోని డబ్బు తీసుకుని పారిపోయాడు. మద్యం షాపులో ఏకంగా రూ. 9.12 లక
మూసి ఉన్న షాపులోకి చొరబడి రూ.2లక్షల నగదు, రూ.3లక్షల మద్యం తీసుకుని ఉడాయించారు ముసుగుదొంగలు. ఈ ఘటన అజ్మీర్ లో జరిగింది. ఆరుగురు వ్యక్తులు ముసుగులతో పాటు తుపాకీ తీసుకుని లిక్కర్ షాపులో చొరబడ్డారు. గ్రిల్ విరగ్గొట్టి లోపలికి వచ్చారు. లోపల ఉన్న �
తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రారంభమైంది. అక్టోబర్ 18వ తేదీ ఉదయం రాష్ట్రంలోని ఏర్పాటు చేసిన 34 కేంద్రాల్లో కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా జరుగుతోంది. ఆయా సెంటర్ల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో అధ