-
Home » Live
Live
Anchor Heart Stroke On Live : లైవ్లో యాంకర్కు హార్ట్స్ట్రోక్..అయినా వార్తలు చదవడం ఆపలేదు
అమెరికాలోని టుస్లా ఎన్బీసీ స్టేషన్లో ఓ యాంకర్కు లైవ్లో హార్ట్స్ట్రోక్ వచ్చింది. చంద్రుడి మీదకు అమెరికా పంపాల్సిన ఆర్టెమిస్ ప్రయోగం మరోసారి వాయిదా పడిన వార్తను చదువుతున్న సమయంలో యాంకర్ జూలీ చిన్లో స్ట్రోక్ లక్షణాలు కనిపించాయి. దీంతో
Imran Khan’s speeches: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రసంగాలను ఇకపై లైవ్లో ప్రసారం చేయొద్దని మీడియా నియంత్రణ సంస్థ నిర్ణయం
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలను ఇకపై లైవ్లో ప్రసారం చేయకూడదని ఆ దేశ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజాగా, ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు, మహిళా న్యాయమూర్తి�
Pope Francis : పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారంటూ లైవ్ టెలికాస్ట్ లో ప్రకటించిన యాంకర్
పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారంటూ లైవ్ టెలికాస్ట్ లో ప్రకటించిన టీవీ యాంకర్.
తమిళ తంబి మద్దతు ఎవరికి ? ఎవరిది అధికారం
Tamil Nadu : తమిళ తంబి మద్దతు ఎవరికీ… పదేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన డీఎంకే గెలుస్తుందా… బీజేపీ అండతో అన్నాడీఎంకే అధికారం నిలబెట్టుకుంటుందా… జయలలిత నిచ్చెలి శశికళ ప్రభావం ఏ మేరకు ఉంటుంది… స్టార్ హీరో కమల్హాసన్ ఏ మేరకు ప్రభావం చూపిం
హైదరాబాద్ లో ఎయిర్ టెల్ 5G వచ్చేసింది
Airtel రిలయన్స్ జియోతో 5G యుద్దానికి ఎయిర్ టెల్ సిద్దమైంది. 2021 ద్వితీయార్థంలో తమ సొంత టెక్నాలజీ ఉపయోగించి 5G సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే రిలయన్స్ జియో ప్రకటించగా..తాజాగా ఎయిర్ టెల్ 5జీ సర్వీసులను మొదలుపెట్టేసింది. దానికి సంబంధి
సిడ్నీ టెస్టు : భారత్ 244 ఆలౌట్
India vs Australia 3rd Test : భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో మూడో టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా జట్టు 94 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా ఆరు వి�
GHMC Polling LIVE | GHMC Elections 2020 LIVE Updates | 10TV News
పన్ను ఊడినా పట్టించుకోకుండా వార్తలు చదివిన న్యూస్ రీడర్
లైవ్లో వార్తలు చదివేటప్పుడు న్యూస్ రీడర్లు చాల ఏకాగ్రతతో ఉంటారన్నా విషయం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. . కళ్లముందు ఏం కనిపించినా పట్టించుకోకుండా చెప్పాలనుకున్నది చెప్పేస్తుంటారు. ఏ మాత్రం మనసు అటు ఇటూ పోయినా సోషల్ మీడియాలో వైర
వ్యాక్సిన్ వచ్చే వరకు కోవిడ్ తో జీవించాల్సిందే : సీఎం జగన్
వ్యాక్సిన్ వచ్చేంతవరకూ మనం కోవిడ్తో కలిసి జీవించాల్సిందే, ఈ వైరస్ నివారణా చర్యలపట్ల కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు ఏపీ సీఎం జగన్. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే : – వైద్యం ఖర్చు వేయి రూప
LG POLYMERS వద్ద మృతదేహాలతో గ్రామస్తుల ఆందోళన..టెన్షన్, టెన్షన్
విశాఖ ఎల్జి పాలిమర్స్ కంపెనీ ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కంపెనీ మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కంపెనీ మెయిన్ గేటు ముందు ధర్నా చేపట్టడంతో… పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వి వాంట్ జస్టిస్..న్యా