Home » live-in relationship
కుటుంబ వ్యవస్ధను చిన్నాభిన్న చేస్తూ ఆధునిక పోకడలతో పలువురు సహజీవనం చేస్తున్న రోజులు ఇవి. క్షణికమైన ఆనందాల కోసం బంధం పెంచుకోకుండా టైమ్ పాస్ చేస్తున్నారు స్త్రీలు పురుషులు. ఒక మహి
సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానం పెరగటంతో ఆ మహిళను, ఆమె ఐదేళ్ల కుమార్తె ఎదుటే హత్య చేసిన ఉదంతం ముంబైలో వెలుగు చూసింది.
సహజీవనంపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అమ్మాయి, అబ్బాయి కొద్ది రోజులు కలిసున్నంత మాత్రాన సహజీవనంగా భావించలేమని చెప్పింది.
తమకు ప్రాణ హాని ఉందంటూ.. కాపాడాలని ఓ జంట హర్యానా కోర్టును ఆశ్రయించింది. వాళ్లిద్దరూ సహజీవనంలో ఉంటున్నామని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు.
కర్ణాటకలో దారుణం జరిగింది. కూతురు క్షేమం కోరాల్సిన తల్లి మైనర్ కూతురు జీవితాన్నినాశనం చేయబోయింది. పడక సుఖం కోసం తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని వదులుకోలేక అతడికి తన కన్నకూతుర్ని కట్టబెట్టాలనుకుంది. సమయానికి పోలీసులు వచ్చి ఆ బాలికను రక్ష�
ముంబై పోలీసులు జులై 14న వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక ఇంటి నుంచి రెండు అస్ధి పంజరాలను స్వాధీనం చేసుకున్నారు. విచారించగా మతం మార్చుకోనందుకు ప్రియురాలిని, ఆమె కుమార్తెను ప్రియుడు దారుణంగా హత్య చేసి ఇంట్లో పూడ్చి పెట్టినట్లు తెలిసింది. ఆ ఇంటిలో స�
ప్రేమ పేరుతో దగ్గరై, సహజీవనమంటూ ఎంజాయ్ చేసాడు. పెళ్లనేసరికి పరారైన కామాంధుడు ఉదంతం బీహార్ లో వెలుగు చూసింది. బీహార్ రాజధాని పాట్నాలో నివసించే రాజేష్ అదే నగరంలోని సంజన అనే యువతితో 2018 నుంచి ప్రేమలో పడ్డాడు. చాలాకాలం పాటు ఈ ప్రేమ పక్షులు ప�
పెళ్లి కాని జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టంలో ఎక్కడా చెప్పలేదని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది. కోయంబత్తూరులోని లాడ్జిగదిలో అవివాహిత జంట ఉన్నారని, మరో గదిలో మద్యం సీసాలు లభించాయనే కారణాలు చూపి జిల్లా అధికారులు ఒక లాడ్జిని సీజ్ చేశార�