-
Home » live telecast
live telecast
సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
దాదాపుగా 40ఏళ్లుగా ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని, ఈ ఒక్క దానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరారు.
రాములోరి కల్యాణంపై ఈసీ ఆంక్షలు..! భక్తుల్లో తీవ్ర ఆందోళన
రామయ్య కల్యాణ క్రతువు అంతా కూడా అధికారులే చూసుకుంటున్నారు.
CPI Narayana: కవిత విచారణపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
కవిత విచారణపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
CPI Narayana: కవిత విచారణను లైవ్ టెలికాస్ట్ చేయండి.. దర్యాప్తు సంస్థల్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోంది: సీపీఐ నేత నారాయణ
ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించడంపై సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు. ఈ విచారణను సీబీఐ లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు ప్రత్యక్ష ప్రసారాలకి సిద్దం..జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్ ఆవిష్కరించిన సీజేఐ
కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రీంకోర్టు వర్చువల్ విధానంలో విచారణలు చేపడుతున్న విషయం తెలిసిందే.
ఇంటి నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తుండగా జర్నలిస్టు పక్కనే నిలబడిన కుక్కపిల్ల
మైక్ స్లిఫర్ అనే జర్నలిస్టు ఇంట్లో నుంచే లైవ్ వీడియో చేస్తున్నారు. వాతావారణ పరిస్థితుల గురించి వివరిస్తుండగా కుక్క పిల్ల వచ్చి అతని పక్కనే నిలబడింది.
పంచాంగ శ్రవణం..రాములోరి కళ్యాణం లైవ్ లోనే చూడండి : ఇంద్రకరణ్ రెడ్డి
ప్రతి ఏటా ఉగాది రోజు ప్రభుత్వం నిర్వహించే పంచాంగ శ్రవణం వేడుకలను… ఈ ఏడాది ప్రజలు లైవ్ టెలికాస్ట్ లో చూడాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి కోరారు. ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తోందని, అయితే ప్రాణాంతక �
రేపు సాయంత్రం మధ్యప్రదేశ్ బలపరీక్ష…సుప్రీం
శుక్రవారం(మార్చి-20,2020) కమల్ నాథ్ సర్కార్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఇవాళ(మార్చి-19,2020)ఆదేశాలు జారీచేసింది. సభ్యులంతా చేతులెత్తి ఓటింగ్ లో పాల్గొనాలని, చాలా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరగాలని, విశ్వాస పరీ�
నిర్భయ దోషులకు ఉరి…ప్రత్యక్షప్రసారం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు పటియాలా కోర్టు ఈ నెల 22న కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్భయ దోషుల ఉరిశిక్ష దృశ్యాలను మీడియాలో ప్రదర్శించేందుకు అనుమతివ్వాలని ఎన్జీవో సంస్థ కేంద్ర సమాచార శాఖ(I&B)ను
ఐపీఎల్ వేలం 2020: కోల్కతాలో నేడే.. హాట్ ఫేవరెట్లు ఎవరంటే?
కోల్కతాలో ఇవాళ(గురువారం) ఐపీఎల్ వేలం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అన్ని ఫ్రాంచైజీల యాజమాన్యాలు పలువురు ఆటగాళ్లపై దృష్టి పెట్టాయి. ఐపీఎల్లో 2020 వేలంలో అంతర్జాతీయ స్టార్ల నుంచి దేశవాళీ క్రికెటర్ల వరకు చాలా మంది అమ్మకానికి ఉన్నారు. ఐపీఎల్ వేలం