-
Home » lives
lives
Sri Lanka Crisis : శ్రీలంకలో దయనీయ పరిస్థితులు..పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లోనే ప్రాణాలు కోల్పోతున్న జనం
తీవ్ర ఆర్థిక,ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అత్యంత దయనీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నగదు కొరతకు తోడు భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలు అక్కడి ప్రజా జీవనాన్ని తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నాయి. ఇంధనం కోసం పెట్రోల్
Jalgaon : ఓ వైపు..బర్త్ డే, 270 మంది రోగులను కాపాడిన డాక్టర్..హాట్సాఫ్
ఓ వైపు బర్త్ డే.. జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. నేను చాలా బిజీగా ఉన్నా..డిస్ట్రబ్ చేయకండి...అంటూ ఆ డాక్టర్ సమాధానం చెబుతున్నాడు.
ఉత్తరాఖండ్ విపత్తు : 12 కార్మికుల ప్రాణాలు కాపాడిన ఫోన్ కాల్
Glacier burst ఉత్తరాఖండ్లోలో ఆదివారం సంభవించిన ఆకస్మిక వరదలు కారణంగా చమోలీ జిల్లాలోని తపోవన్ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తోన్న కార్మికుల్లో కొంతమందికి ఓ మొబైల్ ఫోన్ లో సిగ్నల్ ఆశా కిరణమైంది. వరదల్లో చిక్కుకొని ప్రాణాలపై ఆశలు వదులుకున్న 12మంది కార్మ
పగిలిన అద్దాలు, ధ్వంసమయిన టికెట్ కౌంటర్లు..ఎర్రకోట విధ్వంసం గుర్తులు
Red Fort : పగిలిన అద్దాలు, ధ్వంసమయిన టికెట్ కౌంటర్లు, చెల్లాచెదురుగా పడిపోయిన వస్తువులు…ట్రాక్టర్ పరేడ్లో భాగంగా కొందరు రైతులు ఎర్రకోటలో చేసిన విధ్వంసం గుర్తులు ఇవి. రూట్ మ్యాప్ మార్చి 2021, జనవరి 26వ తేదీ మంగళవారం ఎర్రకోట వైపు కవాతు మళ్లించిన కొం�
ముంబై: 11 నెలల్లో 900 మంది ప్రాణాలు తీసుకున్నారు
In Mumbai 900 People loses their lives: దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలో 11 నెలల కాలంలో 900 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు తేలింది. గతంలో నమోదైన కేసులతో పోలిస్తే..ఆత్మహత్య కేసుల్లో ఈసారి 14 శాతం మేర తగ్గుదల నమోదైందని పోలీసులు వెల్లడించారు. జనవరి నుంచి నవంబర
నలుగురు రోగులను కాపాడిన గర్భిణీ కుక్క
Pregnant dog saves lives of 4 patients : జంతువులు విశ్వాసం చూపుతుంటాయి. యజమానిని ప్రమాదం నుంచి కాపాడి..కుక్కలు మరణించిన ఘటనలు వినే ఉంటారు. అయితే..ఓ గర్భిణీ కుక్క ప్రాణాలకు తెగించి..నలుగురు రోగులను కాపాడింది. ఈ ఘటన Russia లోని Leningrad ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ఓ స్పె
NEET 2020 భయపడి తమిళనాడులో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
Tamil Nadu fearing failure in NEET : వైద్య విద్య ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. కానీ తాము పరీక్షల్లో విపలం చెందుతామనే భయంతో శనివారం మధురై, ధర్మపురి, నమ్మక్కల్ లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్ష కోసం బాగానే సిద్ధమయ్యాయని, కానీ ఇప్పటికీ
దేశంలో ప్రతి 3 నిమిషాలకు 2 కరోనా మరణాలు
భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత నెలకంటే ఇప్పుడు మరింత వేగంగా వైరస్ విస్తరిస్తోంది. మరణాల సంఖ్య కూడా 50వేలు దాటింది. అయితే మిగతా కరోనా ప్రభావిత దే
కరోనా కష్టాలు : బస్సులు లేక కాలినడకనే ఊళ్లకు పయనం
కరోనా కట్టడి కోసం కేంద్రం ప్రకటించిన లాక్డౌన్తో జన జీవనం స్తంభించింది. ముఖ్యంగా సాధారణ ప్రజలు, కూలీలు నానా కష్టాలు పడుతున్నారు.
ఢిల్లీలో ఓటుపై….నెటిజన్ నోరు మూయించిన తాప్సీ
హీరోయిన్ తాప్సీకి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం తెప్పించాడు. తాప్సీ ఇక ఊరుకుంటుందా. నేనేం చేయాలో నువ్వు చెప్పావా అంటూ ఆ నెటిజన్ పై తాప్సీ పన్ను చిందులు తొక్కింది. తనను ప్రశ్నించిన వ్యక్తికి మాడు పగిలిపోయేలా సమాధానం చెప్పింది. ఇంతకు �