-
Home » loaksabha
loaksabha
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్కు కీలక పదవి
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు బీజేపీ అధిష్ఠానవర్గం కీలక పదవి కట్టబెట్టింది. ఎన్నికలు సమీపించిన దృష్ట్యా అధికార బీజేపీ యువజన విభాగం, రైతు సంఘం, మహిళా విభాగాల అధిపతులుగా కొత్త నేతలను నియమి
లోక్సభ ఎన్నికలకు ప్రధాని మోదీ సమాయత్తం
దేశంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాయత్తం అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విమర్శల స్వరాన్ని పెంచారు....
పెరుగుతున్న ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం...రైతుల నిరసన
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెరుగుతున్న ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. ఉల్లి ధరలు పెరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతో ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించింది.....
త్వరలో జరగనున్న లోక్సభ, పంచాయతీ ఎన్నికలపై కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. దేశంలో లోక్ సభ ఎన్నికలు 2024 ఏప్రిల్ -మే నెలల్లో జరగాల్సి ఉంది. 2024వ సంవత్సరం జనవరి 2వతేదీలోగా గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగియనుంది. నిబంధనల ప్రకారం గ్రామ పంచాయ�
Mahua Moitra : పార్లమెంటులో ప్రశ్నించకుండా అదానీ డబ్బులు ఇస్తానన్నాడు...ఎంపీ మహువామొయిత్రా సంచలన వ్యాఖ్యలు
బడా పారిశ్రామికవేత్త అదానీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ గత మూడేళ్లలో ఇద్దరు లోక్సభ ఎంపీల ద్వారా తనను రెండుసార్లు సంప్రదించారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మ�
Mahua Moitra : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ సంచలన ఆరోపణలు
తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి మహువా మొయిత్రా లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ ఆరోపించారు....
Jamili Elections : జనవరిలో ఏపీ, తెలంగాణలతో లోక్సభ ఎన్నికలు?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో లోక్సభ ఎన్నికలు జనవరి మధ్యలో జరుగుతాయా? అంటే అవునంటున్నాయి కేంద్ర బీజేపీ వర్గాలు. కేసీఆర్, జగన్లకు ఏకకాలంలో ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి....
Sanjay Raut : లోక్సభ ఎన్నికలకు ముందు గోద్రా తరహా ఘటన జరగొచ్చు…సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
దేశంలో మత కలహాలపై శివసేన యూబీటీ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా రైలులో మంటలు చెలరేగడం వంటి సంఘటన జరగవచ్చనే భయం ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు....
Hema Malini viral comment : రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ చూడలేదు…ఎంపీ హేమమాలిని సంచలన వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై బీజేపీ పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ సినీనటి, డ్రీం గాళ్ హేమమాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన మహిళా ఎంపీల్లో సంతకం చేసిన హేమమాలిని ఆ తర్వాత దానికి విరుద్ధంగా మాట్లా�
Rahul Gandhi : నేడు అవిశ్వాస తీర్మానంపై మాట్లాడనున్న రాహుల్
కేంద్రప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో బుధవారం రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి....