Home » local body election
పుణే, సతారా, ఔరంగాబాద్, నాసిక్ పరిధిలోని 62 మండలాల్లో ఉన్న 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. కాగా ఇందులో బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ 53 స్థానాలతో ద్వితియ స్థానంలో నిలిచింది. ఇక షిండే ఆధ్వ�
amith shah గుజరాత్లోస్థానిక సంస్థల తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని ఆరు (అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్కోట్, జామ్నగర్, భావ్నగర్) నగర కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. కొవిడ్ నిబంధనల నడుమ కట్టుది�
Glass Door : ఏపీలో స్థానిక పంచాయతీ ఎన్నికల రగడ నెలకొంది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వార్ కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ముందుకు వచ్చారు. ఇందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే…రాష్ట్ర ఎ�
ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంపై వైసీపీ భగ్గమంటోంది. ఈసీ రమేశ్ కుమార్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఈసీ తీసుకున్న నిర్ణయం వెనుక కుట్ర జరిగిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఏపీ రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం యదేచ్చగా నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపక్షం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. త�
అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్న వైసీపీ… ఇప్పుడు మళ్లీ అలాంటి విక్టరీనే రిపీట్ చేయాలని భావిస్తోంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి మరోసారి సత్తా చాటాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోం�
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. వైసీపీ, టీడీపీ, జనసేన మూడు ప్రధాన పార్టీలూ స్థానిక సమరానికి సిద్ధమవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో తమకు బలం లేదని తెలిసినా.. బీజేపీ కూడా జనసేనతో కలిసి.. లోకల్ వార్కు సై అంటోంది. దీనికోసం కేడర్ను అన్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులు ఊడుతాయని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పారు.