Home » Lockdown 3.0
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు..దశల వారీగా లాక్ డౌన్ కు ముగింపు పలికేందుకు కేంద్రం సిద్ధమౌతోంది. 2020, మే 12వ తేదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలను చేశారు. అందులో భ
గోవాకు వచ్చేయండి..ఎంజాయ్ చేయండి..కానీ కొన్ని కండీషన్స్ పాటించండి..అంటోది…అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. పర్యాటక రంగాన్ని రక్షించుకోవాలని, టూరిజం అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని స్వయంగా ప్రధాన నరేంద్ర మోడీ రాష
మద్యం షాపుల దగ్గర తెలుగు రాష్ట్రాల్లోనూ భౌతికదూరం అమలు కావడం లేదు. మందుబాబులు మద్యం కోసం భారీగా వైన్షాపులకు తరలివస్తున్నారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. మద్యం కోసం ఎగబడుతున్నారు. చాలా చోట్ల భౌతికదూరం అమలు ప�
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా దేశంలోని పలు రాష్ట్రాలల్లో మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దీంతో మద్యం బాబులు ఈ రోజు ఉదయం నుంచి షాపుల ముందు క్యూలు కట్టారు. వీటి పై సోషల్ మీడియాలో మీమ్స్, �
దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మరో 2వారాలు పొడిగించారు. మూడో దశను పొడిగిస్తూ ఇచ్చిన ఆదేశాలు గతంలో విధించిన కఠిన నిబంధనల్లా కాకుండా కొన్ని సడలింపులు ఇచ్చారు. కేంద్రం మూడు జోన్లుగా కేటాయించిన లాక్డౌన్లో జోన్లను బట్టి సదుపాయాలు కల్పించారు. ఇం�