Home » Lockdown 4
క్వారంటైన్ సెంటర్లో ఉన్న బార్ డ్యాన్సర్లు మద్యం కోసం ఆందోళన చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని మొర్దాబాద్ లో ఈ ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో ముంబైలోని బార్ డ్యాన్సర్లు 72 మంది ఇటీవల ముంబై నుంచి మొర్దాబాద్ కు వచ్చారు. వీరందరి
తిరుమల వెంకన్న దర్శనానికి సడలింపులు దక్కుతాయని భావిస్తున్న భక్తులకు మరోసారి నిరాశే ఎదురైంది. మే
కరోనా కారణంగా అంతా మారిపోయింది. పరిస్థితులు, వ్యవస్థల్లో ఊహించని మార్పు కనిపించనుంది. భౌతిక
కరోనా తీవ్రత తగ్గకపోవడంతో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను మరోసారి
కరోనా రాకాసి వల్ల భారతదేశంలో ఇంకా లాక్ డౌన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే మూడు సార్లను పొడిగించిన కేంద్రం..మరోసారి కొనసాగించేందుకు కేంద్రం యోచిస్తోందని సమాచారం. లాక్ డౌన్ 4.0 2020, మే 31 వరకు ఉండనుందని సంకేతాలు ఇచ్చింది కేంద్రం. కానీ..ఈసారి కొత్తగా ఉ�