Home » Lockdown 4.0
లాక్డౌన్ 4 సడలింపుల్లో భాగంగా ప్రజా రవాణా పునఃప్రారంభమైంది. ఇప్పటికే అన్నిచోట్లా బస్సులు తిరుగుతున్నాయి. త్వరలో దేశీయ విమానాలు కూడా ఎగరనున్నాయి. రైళ్లు కూడా దశల వారీగా పట్టాలెక్కనున్నాయి. అందులో భాగంగా రైల్వేశాఖకు కేంద్రం మరిన్ని సడలింప�
కరోనా కష్టకాలంలో భారతదేశం లాక్ డౌన్ 4.0లోకి అడుగు పెట్టింది. వచ్చే రెండు నెలలు ఎంతో కీలకం కావడంతో ఆ దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. అందుకే లేటెస్ట్ యాక్షన్ అమలు చేయబోతోంది ప్ర�
లాక్ డౌన్ 4.0ప్రారంభమైన తొలిరోజన పెద్ద సడలింపులను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటక వ్యాప్తంగా మంగళవారం(మే-18,2020)నుంచి బస్సు,రైలు,ట్యాక్సీ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు యడియూరప్ప సర్కార్ ఓకే చెప్పింది. మే-17న కేంద్రహోంశాఖ సూచించిన వ�
దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువగా ఉంది. ఇటువంటి సమయంలో లాక్ డౌన్ పొడగింపు తప్పనిసరి అని భావించిన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ నిత్యం వేలల్లో కరోనా కేసులు వస్తుండడంతో నాలుగో విడత లాక్ డౌన్ ప్రకటించింది. మే 31 తేదీ వరకు లాక్డ�
కరోనా వైరస్ కారణంగా..భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. నిబంధనలు కొనసాగుతుండడంతో కొన్ని దుకాణాలకు ఇంకా తాళాలు వేలాడుతున్నాయి. ఇందులో కటింగ్ షాప్స్, సెలూన్లు కూడా ఉన్నాయి. దీంతో..చాలా మందికి గడ్డాలు, జుట్టు భా�
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న భారత్ను నిలబెట్టేవి ఏంటి? ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఏం చేయాలి? భారత్ను ఏవి నిలబెడతాయని ప్రధాని మోదీ చెప్పారు? మోదీ ప్రకటించిన ఐదు పిల్లర్లు భారత్ను రక్షిస్తాయా? 4 వ దఫా పొడిగించనున్న లాక్డౌన్ న�
లాక్డౌన్ అమలుపై జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. రూ.20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. 21వ శతాబ్ధపు ఆకాంక్షలకు తగినట్లు ప్యాకేజీ రూపకల్పన చేసినట్లు చెప్పిన మోడీ కరోనాపై సుదీర్ఘ యుద్ధం తప్పదని అన్నారు. నాలుగు నెలలుగ�
ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం కొనసాగిద్దాం అంటూ మరోసారి పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. ఎన్నో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్.. కరోనాను దీటుగా ఎదు