Home » LOCKDOWN
Delhi Covid Lockdown: దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోగా.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చెయ్యాలని కీలక నిర్ణయం తీసుకుంది. నేటి(19 ఏప్రిల్ 2021) రాత్రి నుంచి వారంరోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్ వి�
దేశంలో మిగిలిన రాష్ట్రాల కరోనా కేసులు ఒక ఎత్తైతే.. మహారాష్ట్రది మరో ఎత్తు. 15 రోజుల పాటు కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేస్తున్నా కానీ మహారాష్ట్రలో కేసులు తగ్గకపోడంతో పూర్తి స్థాయి లాక్డౌన్ వైపు మహా సర్కార్ ఆలోచిస్తుంది.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ను వ్యాక్సిన్లు కట్టడి చేయలేవా? కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా? వైరస్ నియంత్రణలోకి రావడం లేదు. వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. ఎందుకిలా జరుగుతోంది. కరోనా వ్యాప్తిని ప్రస్తుత వ్యాక్
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించకుండానే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అందరికీ కొవిడ్ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించా
n దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ అప్రమత్తం అవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉదృతి బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో లాక్డౌన్పై మాట్లాడిన ముఖ్యమంత్రి ఉద�
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో.. సగం ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. లాక్డౌన్... కరోనా కట్టడికి మహారాష్ట్ర సర్కార్ ముందున్న ఏకైక ఆయుధం.
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు మినీ లాక్ డౌన్ విధించాయి. కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి రైళ్లన్నీ రద్దు చేస్తారా?
కొవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా వారంతపు లాక్ డౌన్లతో పాటు నైట్ కర్ఫ్యూలను సైతం విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం..
తెలంగాణలో కరోనా గేర్లు మార్చి ఊపందుకుంటోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి.