LOCKDOWN

    రాజస్తాన్ లాక్‌డౌన్, కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం

    March 22, 2020 / 02:45 AM IST

    కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్ లాక్ డౌన్ ప్రకటించింది. నేటి(మార్చి 22,2020) నుంచి మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుందని తెలిపింది. రాజస్తాన్ కు వచ్చే అన్ని జాతీయ రహదారులను మూసివేయాలని ప్రభుత్వం ని�

    చైనా తరహాలోనే పూర్తి లాక్‌డౌన్‌కు భారత్ సిద్ధమవుతోందా?

    March 21, 2020 / 03:04 PM IST

    చైనాలో కరోనా ఎటునుంచి ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ప్రభుత్వం షాక్ అయింది. ప్రజలకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటే వైరస్ ను గుర్తించాలి. ఒక్క చోటుకే కేంద్రీకరించాలి. అప్పుడే సాధ్యమవుతుంద

    కరోనావైరస్ లాక్‌డౌన్‌లోని ఓ తల్లి…పాపను ఆడుకోమని అంటే…ఏకంగా ఇంటికి, వంటికి పెయింట్ వేసింది…

    March 21, 2020 / 08:46 AM IST

    ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. ప్రాణాంతకమైన వైరస్ భారీన పడ్డకుండా ఉండటం కోసం కొంతమంది తమని తామే స్వీయ నిర్భంధనంలో ఉంచుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్వీయ నిర్భంధనంలో ఉన్న స్కాటిష్ మహిళా పె�

    హమ్మయ్య.. ఎవరికీ కరోనా లేదు, కరీంనగర్‌లో 76వేల మందికి స్క్రీనింగ్

    March 21, 2020 / 01:59 AM IST

    తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో

    జైలు లాక్‌డౌన్‌: నిర్భయ దోషుల ఉరికి ఏర్పాట్లు పూర్తి

    March 19, 2020 / 11:51 PM IST

    నిర్భయ దోషుల ఉరికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. నలుగురి ఆరోగ్య పరిస్థితి బాగుందని తిహార్‌ జైలు అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అధికారులు జైలును లాక్‌డౌన్‌ చేశారు. జైలు బయట జనం

    కరోనా భయం…4వ వంతు జనాభాను దిగ్భందించిన ఇటలీ

    March 8, 2020 / 11:39 AM IST

    ఇటలీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. చైనా తర్వాత కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశం ఇటలీనే. కరోనా కారణంగా ఇటలీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఇటలీ కూడా కరోనాను కంట్రోల్ చేసేందుకు కఠిన చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప�

    పాముల నుంచే కరోనా వైరస్…వూహాన్ సిటీకి తాళం

    January 24, 2020 / 02:44 AM IST

    చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్‌ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే థాయ్ లాండ్,జపాన్,దక్షిణ కొరియాలను తాకిన ఈ బ్యాక

10TV Telugu News