Home » LOCKDOWN
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయినా హైదరాబాద్ లో ప్రజలు లెక్క చేయడం లేదు. యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు.
ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా అన్ని దేశాలు దాదాపుగా లాక్ డౌన్ చేయబడ్డాయి. అలా లాక్ డౌన్ చేయబడిన సమయంలో స్పెయిన్ లో పోలీస్ అధికారులు మాత్రం పాటలు పాడుతూ, డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో
కరోనా మహమ్మారి నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించడంతో.. ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రెక్కాడితేకానీ డ�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్ ప్రకటించాయి. అసలు ఈ లాక్ డౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. 1897 నాటి చట్టాన్ని అమల్లోకి తెస్తూ తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేస
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా భారత్లోనూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సోమవారం నాటికి 419 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరణాల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరోవైపు లాక్ డౌన్ అమలుపై దేశ ప్రధానమంత్రి నరేం
కరోనా ప్రధాన పట్టణాలను వణికిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఆయా రాష్ట్రాలు మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న నగరాలను నిర్బంధించారు. మహారాష్ట్ర,
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులను నియంత్రించాలని.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 31 వరకు లాక్డౌన్ ప్రకటించాయి. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సైతం లాక్ డౌన్ ప్రకటించినా.. నిత్యావసర వస్తువు�
కరోనా వైరస్ ను ఓడించేందుకు దేశాలు కేవలం తమ సొసైటీలను లాక్ డౌన్(దిగ్భందనం)చేయడంతోనే సరిపోదని ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO)ప్రకటించింది. వైరస్ వ్యాప్తి తిరిగి పుంజుకోకుండా ఉండటానికి ప్రజారోగ్య చర్యలు అవసరమని డబ్యూహఎచ్ వో తెలిపింది. అనారోగ్యంతో ఉన్�
దేశవ్యాప్తంగా 75 జిల్లాలను లాక్ డౌన్ అవుతున్నాయి. కరోనా(కోవిడ్ 19) పాజిటివ్ కేసులు నమోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞలు అమలు చేయనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన క్యాబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇ�
కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న జనతా కర్ఫ్యూ విజయవంతంగా జరుగుతుంది. పంజాబ్లో ఈ ఎఫెక్ట్ ను మరింత తగ్గించేందుకు అక్కడి సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం మొత్తాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నట్