Home » LOCKDOWN
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ప్రకటిస్తుందా ? కర్ఫ్యూ విధిస్తారా ? అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతన్నాయి.
లాక్డౌన్పై కేసీఆర్ కీలక ప్రకటన
భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కరోనా పడగ విప్పింది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో
జనతా కర్ఫ్యూకి ఏడాది
ఏడాది క్రితం ఇదే రోజు.. 2020లో ప్రపంచవ్యాప్తంగా చెలరేగిపోతున్న కరోనాను కట్టడి చేసేందుకు చాలా దేశాలు లాక్డౌన్ మంత్రం జపించాయి. భారత్లోనూ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే కేంద్రప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసింది. మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్య�
కేసుల తీవ్రత పెరుగుతుండటంతో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.
నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.
కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో మార్చి 31 వరకు నూతన ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం అన్ని థియేటర్లు, ఆడిటోరియంలు.. 50 శాతం సామర్థ్యంతో మాత్రమే నడుస్తాయని మహారాష్ట్ర ప్రభు�
కరోనా వైరస్ దేశంలో మళ్లీ రెచ్చిపోతోంది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు భారీగా పెరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల�