Home » LOCKDOWN
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 89వేల 129 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక 714 మందిని వైరస్ బలితీసుకుంది.
covid-19 demand lockdown maharashtra Mumbai rise : గత సంవత్సరం ఇదే రోజుల్లో వలస కార్మికుల కష్టాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కరోనా మహమ్మారి. భారత్ లో కరోనా మహమ్మారి ఏడాది దాటిపోయినా దాని ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు సరికదా సెకండ్ వేవ్ కూడా కొనసాగిస్తోంది. అంతకంతకూ విస్తరిస్తో
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే లాక్డౌన్ను తోసిపుచ్చలేమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ(ఏప్రిల్-2,2021) రాత్రి 8:30 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
Telangana Lockdown : తెలంగాణలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధిస్తుందన్న ఊహాగానాలు వ�
ముంబై మేయర్ కిషోరీ పడ్నేకర్ త్వరలోనే సిటీలో లాక్డౌన్ అనౌన్స్ చేయనున్నట్లు హింట్ ..
Telangana Covid 19 Cases : తెలంగాణలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం(మార్చి 31,2021) ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 1,2021) హెల్త్ బ�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఏకంగా 72వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం గుండెల్లో గుబులు రేపింది. అలాగే 500లకు చేరువగా మర
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 984 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.