Home » locked
విజయనగరం జిల్లాలో ఓ వింత ఫ్యామిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భర్త, అతడి కుటుంబసభ్యులు భార్యను 11 ఏళ్లు ఇంట్లోనే బంధించారు. వివాహిత పుట్టింటిని వారిని కూడా కలవనివ్వకుండా చీకటి గదికే పరిమితం చేశాడు.
ఈ ఏడాది జూలైలో కల్యాణ్ భదర్సా గ్రామానికి చెందిన ప్రభాకర్ మౌర్య ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆదిత్యనాథ్ ప్రచారకర్తగా చెప్పుకునే మౌర్య తన ఇష్టదైవం యోగి అని ప్రకటించుకున్నాడు. అలాగే యోగిపై పలు పాటలు కూడా రికార్డు చేశాడు. గుడి నిర్మాణ విషయం సెప్టెం�
ఇవాళ కారులో మృతదేహం లభ్యం కావడంతో.. కారు యజమానే తమ చిన్నారని హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారి.. అనుకోకుండా కారు ఎక్కి మృతి చెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
రైతు దీక్షలో ఎంపీ కవిత మాట్లాడుతుండగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కున్నాడు. దీంతో కవిత బిత్తర పోయారు.
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ ని లాక్ చేసినట్లు ఢిల్లీ హైకోర్టుకి తెలిపింది.
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ గా పేరున్న బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ ను గ్రాండ్ గా బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఛత్రపతిని ఇందుకోసం ఎంచుకున్నారు.
కట్నం తేవాలంటూ భర్త, అత్తింటి వారు చేసిన వేధింపుల కారణంగా గుజరాత్లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
Dinesh Travels office locked : అరకులో బస్సు ప్రమాదం తర్వాత దినేశ్ ట్రావెల్స్ ఓనర్ స్వామి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. హైదరాబాద్లోని ట్రావెల్స్ కార్యాలయానికి తాళం వేసిన స్వామి… ఫోన్ సైతం స్విచ్ఆఫ్ చేసుకుని అదృశమయ్యాడు. అరకు బస్సు ప్రమాదానికి డ్రైవర్
నమ్మశక్యంగా లేదు కదా? ఇంతకుముందు ఎప్పుడూ అటువంటి పరిస్థితి లేదు కదా? కానీ అదే నిజమట.. భారత ఆటగాళ్లు వారి గదుల్లోని బాత్రూమ్లను వాళ్లే కడుక్కొనే పరిస్థితి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టూర్ నిమిత్తం వెళ్లిన ఆటగాళ్లకు దాపురించిందట. ఆస్ట్రేలియా �
mansas trust in another dispute : విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ మరో వివాదంలో చిక్కుకుంది. విజయనగరం పట్టణంలో ఎంతో పేరున్న అయోధ్య మైదానానికి ఎంఆర్ కళాశాల యాజమాన్యం తాళం వేసింది. ఎన్నో ఏళ్లుగా అయోధ్య మైదానంలో నిత్యం విజయనగర వాసులు వాకింగ్, క్రీడలకు వస్తున్నారు. అయిత