-
Home » loco pilot
loco pilot
రైల్వేట్రాక్పై గొడుగుతో ఎంత దర్జాగా నిద్రపోతున్నాడో.. చివరికి ఏమైందంటే?
Sleeping On Railway Track : లోకో పైలట్ చూసాడు కాబట్టి సరిపోయింది లేదంటే ప్రాణాలు పోయేవి కదా అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎవరీ ఐశ్వర్య మీనన్..! మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెను ఎందుకు ఆహ్వానించారో తెలుసా?
మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సుమారు 8వేల మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. వీరిలో ఐశ్వర్య మీనన్ కూడా ఒకరు.
Maharashtra : ప్రాణాలను పణంగా పెట్టి ఆగిపోయిన రైలును తిరిగి నడిపిన లోకో పైలట్
రైళ్లలో ప్రయాణించేటప్పుడు అత్యవసర సమయాల్లో రైలు ఆగటానికి చైన్ ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో ఆ చైన్ లాగి రైలు ఆపుతూ ఉంటారు.
Rajasthan : కచోరి తినాలనిపించి రైలు ఆపేసిన డ్రైవర్..తరువాత ఏమైందంటే..?!
కచోరి తినాలనిపించి రైలు ఆపేసాడు డ్రైవర్..సొంత కారు అనుకున్నాడోలేదా షేర్ ఆటో అనుకున్నాడేమో కచోరీ కోసం రైలు ఆపేసిన డ్రైవర్ పై అధికారులు సీరియస్ అయ్యారు.
Save Elephant : ఏనుగు ప్రాణాలు కాపాడిన లోకో పైలెట్లు
ఓ రైలు లోకోపైలెట్లు గజరాజును రక్షించారు. అప్రమత్తంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆ ఏనుగు ప్రాణాలు కాపాడారు. నగ్రకట-చల్సా మార్గంలో వెళ్తున్న ఓ స్పెషల్ ట్రెయిన్
Train Horns : రైలు కూతలకు అర్ధాలే వేరులే…
రైలు ప్రయాణం వేగంగా సాగుతున్నసమయంలో క్రాసింగ్ లను దాటే సందర్భంలో పట్టాలు దాటే వారిని అప్రమత్తం చేయటం లోకో పైలట్ బాధ్యత. అలాంటి సందర్భంలో పట్టాలు దాటే
Railway Staff Saves Senior Citizen : ట్రైన్ కి ఎమర్జెన్సీ బ్రేక్..దక్కిన వృద్ధుడి ప్రాణం
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కల్యాణ్ స్టేషన్ వద్ద ఓ రైలు డ్రైవర్ చాకచక్యం కారణంగా వృద్ధుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
మైనర్ బాలికపై అత్యాచారం చేసి,వీడియో తీసిన లోకో పైలట్
Loco pilot rapes 13-year-old girl in Kanpur, films criminal act on mobile : పదమూడేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేయటమే కాక…. ఆ బాలికను వివస్త్రను చేసి వీడియో తీసి బ్లాక్మెయిల్కు పాల్పడిన లోకో పైలట్ను కాన్పూర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బాలిక కడుపు నొప్పితో బాధపడు�
తప్పిన ప్రమాదం : డ్రైవర్ లేకుండానే 50 కిమీ రైలు ప్రయాణం
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం తప్పింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఊహించని ప్రమాదమే జరిగింది. కానీ ఏమీ జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్ లేకుండానే ఓ రైలు 50 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. సెంద్రా రైల్వేస్టేషన్ లో ఈ ఘటన �