Home » Lok Sabha Election
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 82 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది.
ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా భారత్ నిలిచింది.
ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా భారత్ నిలిచింది.
భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ హ్యాట్రిక్ విజయం సాధిస్తారా? అంటే అవునంటోంది యూకే ఆధారిత ది గార్డియన్ దినపత్రిక. భారతదేశంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం అనివార్యమని ది గార్డియన్ పత్ర�
తెలంగాణ రాజకీయం గురించి దేశం చర్చించుకునేలా చేసిన స్థానం దుబ్బాక ! ఉపఎన్నికలో బీజేపీ నుంచి గెలిచిన రఘునందన్ రావు.. దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ ఈసారి ఆయనే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నా.. వర్గపోరు కమలం పార్టీని ఇబ్బ
మరోసారి ఆపరేషన్ లోటస్ మొదలుకానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ అసంతృప్తి ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలీ శుక్రవారం అమిత్ షాను కలిసి చర్చలు జరిపి..
లోక్సభ మూడో దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓటు వేయటానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మీకు సడెన్ గా అక్కడ పాము ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది. షాక్ అవుతారు కదూ. ఓ పోలింగ్ కేంద్రంలోఅదే జరిగింది. పోలింగ్ ప్రారంభైంది. ఓటర్లు పోలింగ్ కేంద
నిజామాబాద్ : నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ ఎన్నిక చరిత్ర సృష్టించబోతోంది. ఈవీఎంల ద్వారానే ఇక్కడ పోలింగ్ జరపాలని డిసైడైన ఎన్నికల అధికారులు… ఇందుకోసం అత్యాధునిక ఈవీఎంలను వాడబోతున్నారు. సరికొత్త చరిత్రకు నాంది పలికేలా ప్రపంచంలోనే తొలిసార