Home » Lok Sabha LoP
కర్ణాటక అలంద్లో గోదాబాయి అనే మహిళ పేరుతో ఫేక్ లాగిన్ సృష్టించారని రాహుల్ గాంధీ తెలిపారు. గోదాబాయి మాట్లాడిన వీడియోను ఆయన ప్రదర్శించారు.
అదానీపై అమెరికాలో నేరారోపణ వచ్చినా, ఆ దేశంలో ఆయనను నేరస్తుడని అన్నప్పటికీ ఫర్వాలేదని ప్రధాని మోదీ అంటున్నారని రాహుల్ చెప్పారు.
తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి వయనాడ్ ఉప ఎన్నిక ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.