Lok Sabha

    గాడ్సే వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ 

    November 29, 2019 / 09:30 AM IST

    మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరామ్‌ గాడ్సేను దేశభక్తుడు అంటూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తటంతో  బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లోక్ సభలో క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించాలని లోక్‌సభలో శుక్రవారం (నవంబర్ 29)

    దద్దరిల్లిన పార్లమెంట్ : ఎలక్టోరల్ బాండ్లు ఓ పెద్ద స్కామ్.. కాంగ్రెస్ వాకౌట్

    November 21, 2019 / 11:36 AM IST

    పార్లమెంటులో ఆందోళనలు, నిరసనలతో గురువారం (నవంబర్ 21)న ఉభయ సభలు దద్దరిల్లాయి. ఎలక్టోరల్ బాండ్లు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ (PSU) అంశాలపై లోక్ సభ, రాజ్యసభలో విపక్షాల మధ్య పరస్పరం మాటల తూటలు పేలాయి. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధ

    లోక్ సభ సమావేశాలు : విపక్షాల ఆందోళన..గందరగోళం

    November 18, 2019 / 06:09 AM IST

    పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 18వ తేదీ సోమవారం ఉభయసభలు ప్రారంభం కాగానే..ఇటీవలే మృతి చెందిన సభ్యులకు సభలు ఘనంగా నివాళులర్పించాయి. అనంతరం లోక్ సభలో కొత్తగా ఎన్నికైన వారిచే స్పీకర్ ప్రమాణం చేయించారు. తర్వాత..ప్రశ్నోత్తరాలను స్పీక

    పుర్రెకో బుద్ధి : గాడిదపై ఊరేగుతు నామినేషన్ 

    May 2, 2019 / 04:56 AM IST

    దేశ వ్యాప్తంగా పలు విడతలుగా కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికల క్రమంలో పలు చిత్ర, విచిత్రాలు జరుగుతున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న  అభ్యర్థులు విభిన్న పద్ధతుల్లో నామినేషన్ వేస్తున్నారు. ఓ అభ్యర్థి పెళ్లి కుమారుడు వేషధారణతో వెళ్లి నామినేషన్  వేయగ�

    210 మంది ఎంపీ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు : ADR

    April 25, 2019 / 04:16 AM IST

    దేశ వ్యాప్తంగా జరుగుతన్న లోక్ సభ ఎన్నికలు విడదలవారీగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు దశలు పూర్తికాగా నాలుగో దశ పోలింగ్ 71 నియోజకవర్గాల్లో జరగనున్న 928 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 210 మందిపై అంటే 23% శాతమంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉన్

    ఎన్నికల తర్వాత లోటస్ ఆపరేషన్ మరోసారి మొదలవనుందా?

    April 23, 2019 / 12:34 PM IST

    మరోసారి ఆపరేషన్ లోటస్ మొదలుకానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ అసంతృప్తి ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలీ శుక్రవారం అమిత్ షాను కలిసి చర్చలు జరిపి..

    తెలంగాణ లోక్ సభ ఎన్నికలు : 62.53 శాతం పోలింగ్

    April 22, 2019 / 01:55 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 62.53 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 20వ తేదీ శనివారం రాత్రి ఈ ప్రకటన రిలీజ్ చేసింది. మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మొత్�

    ఢీ అంటే ఢీ : TDP MP అభ్యర్థులు వెనుకబడ్డారా 

    April 20, 2019 / 02:36 PM IST

    సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై TDPలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే పోటీ చేసిన అభ్యర్థులు అందరూ.. తమ అధినేతను కలిసి పోలింగ్ వివరాలను అందజేస్తున్నారు. చంద్రబాబును కలిసిన నేతలందరూ ఈవీఎంల లోపాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అనంతర�

    మందుబాబుల దెబ్బ: తమిళనాటలో ఎన్నికలు..ఏపీలో మద్యం  ఖాళీ 

    April 19, 2019 / 07:26 AM IST

    ఎండలు మండిపోతున్నాయి..దీనికి తోడు తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రా తమిళనాడు బోర్డర్ ప్రాంతం అయిన తడలో  మద్యం షాపులన్నీ ఖాళీ అయిపోయాయి.  ఏంటీ తమిళనాడులో ఎన్నికలైతే..ఏపీలోని నెల్లూరు జిల్లాలోని తడలో మందు షాపులు ఖాళీ అయిపోవటం ఏ�

    పెళ్లి అలంకరణతో ఓటు వేసిన నవ దంపతులు

    April 18, 2019 / 10:33 AM IST

    జమ్మూకశ్మీర్‌లో ఓ కొత్త జంట పెళ్లి అలంకరణతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. పెళ్లి తతంగం అంతా పూర్తయిన వెంటనే పీటల మీద నుండి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు సంవత్సరాలకు వచ్చే తమ బాధ్యతను విస్మరించకుడదే మంచి ఉద్ధేశ్యంతో �

10TV Telugu News